నల్లగొండ : రూ. రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఓ ట్రాన్స్కో డీఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడలోని విద్యుత్ డీఈ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డీఈ
Warangal | వరంగల్ (Warangal) జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. గర్భిణిగా ఉన్న బ్యాంకు ఉద్యోగి అనూష (28) బలవన్మరణానికి పాల్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన అనూషకు నాలుగేండ్ల క్రితం
తమకు అనుకూలంగా తీర్పివ్వాలని ఏకంగా హైకోర్టు జడ్జితోనే బేరమాడాలని ప్రయత్నించాడో లాయర్. కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ బీ సరఫ్ ముందుకు ఓ కేసు విచారణకు వచ్చింది
కరీంనగర్ : రూ. 12 వేలు లంచం తీసుకుంటూ కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖాన సీనియర్ అసిస్టెంట్ సురేందర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. తన కింది స్థాయి ఉద్యోగి మెడికల్ బిల్ చేసేందుకు సురేందర్ డబ్బు డిమాండ్ చేయడంతో బాధితు�
అమరావతి: గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కాడు. 40 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై అజయ్ బాబు,హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరావు ప్రైవేట్ డ్రైవర్ షఫీలు ఏసీబీ కి
అమరావతి : బాధితుడి నుంచి లంచం తీసుకున్న ప్రభుత్వ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్న వైనం విశాఖలో చోటు చేసుకుంది. జిల్లాలోని గొలుగొండ మండలం వెలుగు కార్యాలయంలో ఏపీఎంగా విధులు నిర్వహిస్తున్న గోవిందరావు
లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన శ్రీధర్ మరికల్, జనవరి 19: తాను నిరుపేదనని, తన భర్త పేరిట ఉన్న భూమిని విరాసత్ చేయాలని కాళ్లావేళ్లా పడ్డా ఆ తాసిల్దార్ కనికరించలేదు. రూ.40 వేలు డిమాండ్ చేసిన ఆయన చివరకు రూ.20 వ�
Marikal Tehasildar | వితంతు నుంచి లంచం డిమాండ్ చేసిన ఘటనలో తహసీల్దార్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చిన్నచింతకుంట మండలం
Viral video bribery | పోలీసులు దొంగచాటుగా లంచాలు తీసుకోవడం చూస్తూ ఉంటాం. కానీ బహిరంగంగానే ఆ తప్పుడు పనిని సమర్థించుకున్నాడో పోలీసు అధికారి. అది కూడా ఒక పాఠశాల కార్యక్రమంలో విద్యార్థులందరి ముందు వేదిక మీ�
హైదరాబాద్: లంచాలు తీసుకుని ఇండ్లు ఇస్తామని చెప్తే నమ్మొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇండ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, లాటరీ పద్ధతిలో బస్తీవాసులకు ఇండ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. సనత్నగర్�
Crime news | లక్ష రూపాయలు లంచం తీసుకుంవివరాలు ఇలా ఉన్నాయి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జ్ కమిషనర్గా పెద్దపల్లి ఆర్డీఓ శంకర్ కుమార్ వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్, నవంబర్1 (నమస్తే తెలంగాణ): నైరుతి రైల్వేస్ (సౌత్ ఈస్ట్రన్) బెంగళూరులో పనిచేస్తున్న ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కాంట్రాక్టర్ల నుంచి రూ.1.29 కోట్లు లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు చిక్కాడు. ఈ మేర�