తల్లి పాలే బిడ్డకు శ్రీరామ రక్ష అని రామగుండం నగర పాలక మేయర్ మహంకాళి స్వామి అన్నారు. నగర పాలక సంస్థ పరిధిలోని నాలుగో డివిజన్లో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో అలేఖ్య పటేల్ ఆధ్వర్యంలో 4,5,6,7 డివిజన్ల అంగన్వాడీ క�
చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీ గ్రామం నందు బుధవారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా చుంచుపల్లి సెక్టర్ సూపర్వైజర్ సీత మంగమ్మ ఆధ్వర్యంలో స్థానిక అంగన్వాడీ టీచర్స్ సమక్షంలో తల్లిపాల విశిష
తల్లిపాలే శిశువుకు తొలి టీకా అని, అది ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ పోషకాహారమని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈనెల 7వరకు నిర్వహించనున్న తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేసేందుకు తగిన �
అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి పాలు ఇవ్వడమే మొదటి సహజ టీకా అని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మణికేశ్వర్ రెడ్డి అన్నారు. రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు.
పుట్టిన బిడ్డకు తల్లిపాలు అమృతంలాంటివి. పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి తల్లిపాలు చాలా ప్రధానం. అందుకే తల్లిపాలు బిడ్డకు సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు.
Uranium In Breastmilk | తల్లి పాలపై ఒక అధ్యయనం జరిగింది. అందులో యురేనియం ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తున్నది. తల్లి పాలు తాగే బిడ్డలపై దీని ప్రభావం పడుతుందని ఆ స్టడీ రిపోర్ట్ హెచ్చరించింది.
ఫ్రిదా పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఐస్క్రీమ్ పిల్లల్నే కాదు పెద్దల్నీ ఫిదా చేస్తున్నది! తల్లిపాల వారోత్సవాల సందర్భంలో న్యూయార్క్ నగరంలో తయారైన ఈ ఐస్క్రీమ్ పిల్లల్నే కాదు నెటిజన్లను కూడా బాగా ఆకట
తల్లి పాల ప్రాముఖ్యతను ప్రతి గర్భిణికి వివరించి బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు తాగించేలా చూడాలని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని ఆర్థాలబావి ఆంగన్వాడీ కేంద�
అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు వెయ్యి రెట్ల బలంతో సమానమని లక్ష్మీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మణికేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320జీ, లయన్స్ క్లబ్ ఆఫ్ రామగ
ఆరోగ్యాన్ని ప్రసాదించి.. ఆయుష్షు పెంచే అమృతం అమ్మపాలు. బిడ్డల ఆకలి తీరుస్తూ తల్లులు ఉప్పొంగిపోతారు. కానీ, కొందరు తల్లులకు పాలు పడవు. డబ్బాపాలతో బిడ్డ ఆకలి తీర్చినా.. సృష్టి ధర్మంగా పిల్లలకు అందివ్వాల్సిన �
Chennai | తమిళనాడు రాజధాని చెన్నైలో తల్లిపాల వ్యాపారం బట్టబయలైంది. డబ్బాల్లో తల్లిపాలను భద్రపరిచి.. 200 మిల్లీ లీటర్లకు వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ దందా చేస్తున్న నలుగుర్ని అ�