ఫ్రిదా పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఐస్క్రీమ్ పిల్లల్నే కాదు పెద్దల్నీ ఫిదా చేస్తున్నది! తల్లిపాల వారోత్సవాల సందర్భంలో న్యూయార్క్ నగరంలో తయారైన ఈ ఐస్క్రీమ్ పిల్లల్నే కాదు నెటిజన్లను కూడా బాగా ఆకట
తల్లి పాల ప్రాముఖ్యతను ప్రతి గర్భిణికి వివరించి బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు తాగించేలా చూడాలని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని ఆర్థాలబావి ఆంగన్వాడీ కేంద�
అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు వెయ్యి రెట్ల బలంతో సమానమని లక్ష్మీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మణికేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320జీ, లయన్స్ క్లబ్ ఆఫ్ రామగ
ఆరోగ్యాన్ని ప్రసాదించి.. ఆయుష్షు పెంచే అమృతం అమ్మపాలు. బిడ్డల ఆకలి తీరుస్తూ తల్లులు ఉప్పొంగిపోతారు. కానీ, కొందరు తల్లులకు పాలు పడవు. డబ్బాపాలతో బిడ్డ ఆకలి తీర్చినా.. సృష్టి ధర్మంగా పిల్లలకు అందివ్వాల్సిన �
Chennai | తమిళనాడు రాజధాని చెన్నైలో తల్లిపాల వ్యాపారం బట్టబయలైంది. డబ్బాల్లో తల్లిపాలను భద్రపరిచి.. 200 మిల్లీ లీటర్లకు వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ దందా చేస్తున్న నలుగుర్ని అ�
Breastfeeding | అమ్మపాలు అమృతధార అనే మాట అక్షరాలా నిజమని అనేక పరిశోధనలు తేల్చి చెప్పాయి. అయితే, ఆ ఫలాన్ని బిడ్డకు పరిపూర్ణంగా అందించాలంటే గర్భధారణ సమయం నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానికోసం ముందుగా నిపల్ �
ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటాం. నవజాత శిశువుల సరైన అభివృద్ధికి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. ప్రస్తుత ఆధునిక శాస్త్ర సాంక
బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాన్ని పురసరించుకొని తల్లిపాల ప్రాధాన్యం గురించి వివరించే లోగోను సచివాలయంలో మంగళవారం
తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు. పుట్టిన వెంటనే తల్లిపాలు పడితే బిడ్డలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తల్లీబిడ్డల మధ్య అనుసంధానాన్ని పెంచుతుంది. ఇంతటి ప్రాధాన్యం ఉందన్న విషయాన్ని తల్లులకు వివరించ
Health | ప్రసవం తర్వాత బిడ్డకు సరిపడా పాలు పడటం, పడకపోవడం అన్నది ప్రధానంగా మానసికమైన విషయం. తాను బిడ్డకు కడుపునిండా పాలు ఇవ్వగలను అని తల్లి నమ్మితే.. బిడ్డ పాలు తాగుతున్నప్పుడు అమ్మతనాన్ని ఆస్వాదిస్తే.. పాలధా�
లండన్లోని ఓ జంట తల్లి పాల నుంచి ఆభరణాలు తయారు చేస్తున్నది. సఫియ్యా రియాద్, ఆమె భర్త ఆడమ్ రియాద్లు కలసి ‘మెజంటా ఫ్లవర్' పేరిట ఈ ఆభరణాలు తయారుచేస్తున్న సంస్థను నెలకొల్పారు.