కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని నిలిపివేసిన కాంగ్రెస్ సర్కార్.. అదే స్కీమ్ను మళ్లీ ప్రారంభించబోతున్నది. సర్కార్ బడుల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి బ్రేక్ఫాస్ట్ స్కీ
చాలామంది ఉదయం లేవగానే చేసే పనులు తమ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో పెద్దగా పట్టించుకోరు. మనం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ముందే శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయి. మొదటి ముద్ద తిన�
మనం రోజూ తీసుకునే ఆహారాల్లో బ్రేక్ఫాస్ట్ చాలా ముఖ్యమైనది. అందులో పోషకాలు ఎక్కువగా ఉంటే మంచిదని అందరి అభిప్రాయం. అందులో భాగంగానే ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్లు తినవచ్చా? లేదా? అనే సందేహం చాలామందికి కలుగు�
రోజూ అందరూ వివిధ రకాల బ్రేక్ఫాస్ట్లు చేస్తుంటారు. తమకు అందుబాటులో ఉండే ఆహారాలను వారు తింటుంటారు. ఇడ్లీ, దోశ, పూరీ వంటి సంప్రదాయ ఆహారాలతోపాటు కొందరు పోషకాలు కలిగిన భిన్న రకాల ఆహారాలను ఉదయ
Siddaramaiah | కర్నాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రెండు వర్గాలు విడిపోయారు. అయితే, నేతలను మళ్లీ ఒకేతాటిపైకి తీసుకవచ్చేందుకు ప్రయత్నాలు సాగుతు
Karnataka : కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఇంట్లో ఇవాళ డిప్యూసీ సీఎం డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ చేశారు. కర్నాటకలో అధికార మార్పిడి జరిగే అవకాశం ఉంటుందని గత కొన్నాళ్ల నుంచి ఊహానాగాలు వినిపిస్తున్న నేప�
పదవతరగతిలో వందకు వంద శాతం ఫలితాలు సాధించాలి.. ఉత్తీర్ణత సాధించడమే కాదు.. అందరూ 10 జీపీఏ సాధించేలా పరీక్షలకు సిద్ధం చేయాలి. సిలబస్ పూర్తి చేయడమే కాకుండా రివిజన్కు సంసిద్ధం చేసేందుకు అదనపు తరగతులు నిర్వహి�
అధిక బరువును తగ్గించుకోవడం చాలా కష్టమైన పని అన్న విషయం అందరికీ తెలిసిందే. బరువు తగ్గేందుకు చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నిత్యం వ్యాయామం చేయడం, యోగా, జిమ్ చేయడం, పౌష్టికాహార�
ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల, దాసరి యువ సేన ఆధ్వర్యంలో ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి జన్మదినం పురస్కరించుకోని పెద్దపల్లి ఎంసీహెచ్లో శనివారం అల్పాహార వితరణ చేశారు. లయన్స్ క్ల�
నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ఒకే చోట ఉండేలా కొత్త బడులు తెరవాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించా రు. పైలట్ ప్రాజెక్ట్గా నూతన స్కూళ్లను ఏర్పా టు చేయాలని సూచించారు.
పోషకాలతో కూడిన బ్రేక్ఫాస్ట్ చేస్తే అనారోగ్య సమస్యలు దరి చేరవని చెబుతున్నారు ఆహార నిపుణులు. బ్రేక్ఫాస్ట్లో ఎలాంటి ఆహారం తింటే మేలు కలుగుతుంది, ఏం తింటే నష్టం వాటిల్లుతుందో తెలుసుకుంటే.. రోగాలను రాకు�
కేసీఆర్ పాలనలో విద్యార్థులు మెచ్చేలా మంచి బ్రేక్ఫాస్ట్, క్రమం తప్పకుండా అమలయ్యే మెనూ, నాణ్యమైన భోజనం, మెరుగైన విద్యతో ఓ వెలుగు వెలిగిన గురుకులాలు ఇప్పుడు రేవంత్ సర్కారు పాలనలో గాడి తప్పి అధ్వానంగా మ
Residential College | గురుకుల పాఠశాలల్లో అత్యంత దయనీయ పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. తినడానికి సరిగ్గా తిండి కూడా లేదు. పౌష్టికాహారం అందించాల్సింది పోయి మాడిపోయిన అన్నం, గొడ్డుకారం పెట్టి అధికారులు చేతులు