అర్వపల్లియోగానంద లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి పొన్నోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారు బాలకృష్ణుడి అవతారంలో, అమ్మవార్లు శ్రీదేవి, భూదేవి, గోపికల అవ
నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్(ఏ) గ్రామశివారులో ఉన్న శ్రీలక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నది. భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వా
గద్వాల కోటలో వెలిసి న భూలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మా ఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొ ని శనివారం రాత్రి మంత్రాలయ పీఠాధిపతి సుభుదేంద్రతీర్థ శ్రీపాదుల ఆధ్వర్�
ఓం నమః శివాయ, శంభో శంకర, హరహర మహా దేవ అంటూ కణకణ మండే నిప్పుల గుండం నుంచి భక్తులు నడిచారు. చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థాన కల్యాణ మండపం ఎదుట సోమవారం తెల్లవారుజామున అగ్ని గుండాల మహోత్సవ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి అనుబంధ పాతగుట్ట ఆలయంలో
బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యులకు నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచనం �
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో సోమవారం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. చాదాత్త వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవాలు ఈనెల 25 వరకు కొనసాగనున్నాయి.
మండల కేంద్రంలోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8 నుంచి 12 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. జాతరకు భక్తులు వేలాదిగా తరలిరానున్నారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. క్షేత్రంలో గత ఆదివారం పట్నం వారం నేత్రపర్వంగా జరిగింది. ఈ ఆదివారం(నేడు) లష్కర్ వారానికి సికింద్రాబ�
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తర్వాత అంతటి ప్రాచుర్యం పొంది ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్నది నాగర్కర్నూల్ జిల్లా కొ ల్లాపూర్ మండలంలోని సింగవట్నం లక్ష్మీనరసింహస్వామి పు ణ్యక్షేత్
ఏపీలోని శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ఈ నెల 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో పెద్దిరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు ముందు ఆదివారం చిలుకూరు భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. నాలుగు రోజులు ఉత్సవాలు జరుగనున్నాయి.