Brahmotsavams | తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం, రాత్రి మలయప్పస్వామి పలు రకాల వాహనాలపై , వివిధ వేషాధారణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
ద్వాపర యుగం నాటి రామేశ్వరంలో ఉన్న ఉత్తర రామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. ప్రతి సోమవారం, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఇక్కడ భక్తుల తాకిడి ఎక
అర్వపల్లియోగానంద లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి పొన్నోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారు బాలకృష్ణుడి అవతారంలో, అమ్మవార్లు శ్రీదేవి, భూదేవి, గోపికల అవ
నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్(ఏ) గ్రామశివారులో ఉన్న శ్రీలక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నది. భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వా
గద్వాల కోటలో వెలిసి న భూలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మా ఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొ ని శనివారం రాత్రి మంత్రాలయ పీఠాధిపతి సుభుదేంద్రతీర్థ శ్రీపాదుల ఆధ్వర్�
ఓం నమః శివాయ, శంభో శంకర, హరహర మహా దేవ అంటూ కణకణ మండే నిప్పుల గుండం నుంచి భక్తులు నడిచారు. చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థాన కల్యాణ మండపం ఎదుట సోమవారం తెల్లవారుజామున అగ్ని గుండాల మహోత్సవ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి అనుబంధ పాతగుట్ట ఆలయంలో
బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యులకు నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచనం �