Devi Prasad | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ పక్కన పెట్టేసింది అని బీఆర్ఎస్ సీనియర్ నేత దేవీ ప్రసాద్ మండిపడ్డారు.
రాష్ట్రంలో పేద బ్రాహ్మణుల పరిస్థితి దయనీయంగా మారిందని ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారి (KV Ramana Chary) అన్నారు. వేలాది అర్చక కుటుంబాలు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితులు చూ
బ్రాహ్మణులకు తెలంగాణలో అధిక ప్రాధాన్యత లభిస్తున్నదని తెలంగాణ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్మిట్టల్ అన్నారు. సోమవారం పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్ధక �
బ్రాహ్మణులు రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. ఆదివారం బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్, బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ డ�
దేవాదాయ ధర్మాదాయ శాఖలోని అర్చక ఉద్యోగులు సీఎం కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్నారని బ్రాహ్మణ పరిషత్ డైరెక్టర్ వెంకట రమణ అన్నారు. వాణీనగర్ విజయ వినాయక స్వామి దేవాలయంలో మల్కాజిగిరి దేవాదాయ శాఖ ఆలయ అర్చకు�
అధిక మాసాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా సోన్ మండలం సాకెర వాసవి కన్యకాపరమేశ్వరీ ఆలయంలో ఆదివారం 33 మంది బ్రాహ్మోణోత్తమ జంటలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 150 ఆర్యవైశ్య జంటలు వాయినాలు అందజేశారు. ఈ కార్యక్రమా
Minister Errabelli | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే బ్రాహ్మణ పరిషత్ స్థాపనతో బ్రాహ్మణులకు సముచిత స్థానం లభించింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని పంచాయతీ రాజ్ శా�
తెలంగాణలో బ్రాహ్మణుల సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేసిందని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సాయిరూప ఫంక్షన్హాల్లో బ్రాహ్మణ �
బ్రాహ్మణుల వెనుకబాటుకు ఉన్న పలు కారణాల్లో ఐకమత్యం లేకపోవడం ప్రధానమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ముఖ్యంగా ఉన్నత స్థానాల్లో ఉన్న చాలామంది తాము బ్రాహ్మణులమని చెప్పుకునేందుకు భయపడుతుంటారని,
వెలుగు వెలిగిన బ్రాహ్మణ సమాజం ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. ఫలితంగా వేదాలు ఘోషించిన చోట పేదరికంతో అల్లాడుతున్న అర్చకుల సంఖ్య పెరిగింది. దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు సమర్పించిన బ్రాహ్మణుల ప్రాధాన్�
సీఎం కేసీఆర్ బ్రాహ్మణ సమాజంపై వరాల జల్లు కురిపించడంతో ఆ వర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్కు తమ ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయని చెబుతున్నారు. ‘విప్రహితా.. విజయోస్తు’ అంటూ దీవిస్తున్నా