తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే బ్రాహ్మణ పరిషత్ స్థాపనతో బ్రాహ్మణులకు సముచిత స్థానం లభించిందని, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాద�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏటా బడ్జెట్లో బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని బ్రాహ్మణ పరిషత్తు పాలనాధికారి రఘురామశర్మ పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్లోని మరో అమానుష ఘటన చోటుచేసుకున్నది. ప్రతాప్గఢ్ జిల్లాలోని ఉద్దా అనే గ్రామంలో ఓ దళితున్ని హత్య చేశారు. దుర్గాపూజ మండపంలోని దేవతా విగ్రహాన్ని తాకినందుకు అగ్ర కులస్తులు కొట్టి హత్య చేశారన
బ్రాహ్మణుల కులవృత్తి పౌరోహిత్యాన్ని ఇతోధికంగా ప్రోత్సహించాలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తీర్మానించింది. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వన్నంపల్లి జగన్మోహన్ శర్మ అధ్యక్షతన శనివారం హైదరాబాద్లో న�
బ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేస్తానని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమితి డైరెక్టర్ సుమలతా సుధాకరశర్మ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీరాజరాజేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రా
బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.177 కోట్లు కేటాయించింది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా అమలయ్యే పలు పథకాలకు వీటిని ఇవ్వనున్నది. అందులో విద్యార్థుల విదేశీ విద్యకు సంబంధించి వివేకానంద ఓవర్సీస్ పథకం, వేద పాఠశ�
లక్నో: ఉత్తరప్రదేశ్లో కీలక రాజకీయ శక్తిగా ఉన్న బ్రాహ్మణులు ప్రస్తుతం సమాజ్వాదీపార్టీవైపు మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తున్నది. ఇదివరకు బీఎస్పీ, బీజేపీకి అండగా నిలుస్తూ వచ్చిన బ్రాహ్మణ వర్గం.. ఇప్పుడు
భోపాల్: బీజేపీ నేత మురళీధర రావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణులు, వైశ్యులు తన రెండు జేబుల్లో ఉన్నారని అన్నారు. మధ్యప్రదేశ్లో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ కులాల పేరుతో ఎందుక�
టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్వరంగల్, ఆగస్టు 2: తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే అర్చక ఉద్యోగులకు సముచిత స్థానం దక్కిందని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. సోమవారం �
చెన్నై: ఇండియా టీమ్ మాజీ క్రికెటర్ సురేశ్ రైనా వివాదంలో చిక్కుకున్నాడు. తమిళనాడు ప్రిమియర్ లీగ్ (టీఎన్పీఎల్)లో కామెంట్రీ ఇస్తున్న రైనా అక్కడి సంస్కృతి గురించి మాట్లాడుతూ నోరు జారాడు. ఐపీఎల్ ప్రార
లక్నో: రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణులు బీజేపీకి ఓటు వేయరన్న ఆశాభావంతో తాను ఉన్నట్లు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. బ్రాహ్మణ సమాజంతో కనెక్ట్ కావడానికి బీఎస్పీ ప్రధాన కార్�