న్యూఢిల్లీ : యునైటెడ్ కింగ్డమ్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఈ నెలాఖరులో భారత్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉన్నది. యూకే – భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై
రష్యాపై దాదాపుగా అన్ని దేశాలూ విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్పై దాడికి దిగితే మాత్రం అత్యంత ముఖ్యమైన నార్డ్ స్ట్రీమ్-2 పైప్లైన్ను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రష్యా అధ్యక్షుడు
Boris Jhonson | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జాతికి క్షమాపణలు చెప్పారు. 2020లో దేశంలో లాక్డౌన్ అమలులో ఉన్నా డౌనింగ్ స్ట్రీట్ గార్డెన్లో జరిగిన ఓ పార్టీలో
Omicron deaths | బ్రిటన్లో ఒమిక్రాన్ వైరస్తో ఇప్పటివరుకు 14 మంది చనిపోగా.. 129 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని బుధవారం ఆ దేశ జూనియర్ ఆరోగ్య మంత్రి జిల్లియాన్ కీగన్ తెలిపారు
లండన్: క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ సజావుగా జరిగేందుకు ఏకంగా రెండు దేశాల ప్రధానమంత్రులే ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ సిరీస్కు ఉన్న అడ్డంకులు తొలగించడానిక