బెర్లిన్: ఒకవేళ పుతిన్ మహిళ అయి ఉంటే, అప్పుడు ఉక్రెయిన్పై అతను యుద్ధం చేసేవాడు కాదు అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. జర్మనీ మీడియా సంస్థ జేడీఎఫ్తో మాట్లాడుతూ బోరిస్ ఈ వ్యాఖ్యలు చే�
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన రెండో రోజు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై ఇరువురూ చర్చించ
Boris Johnson | రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ చేరుకున్నారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా గుజరాత్లోని అహ్మబాద్లో అడుగుపెట్టారు. ఆయనకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేం�
Boris Johnson | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Jhonson) నేడు భారత్కు రానున్నారు. రెండు రోజులపాటు దేశంలో పర్యటించున్నారు. కరోనా నేపథ్యంలో బోరిస్ ఇప్పటికే పలుమార్లు తన టూర్ రద్దు చేసుకున్నారు. కరోనా ప్రభావం తగ్�
యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటనకు రానున్నారు. ఈ నెల 21 నుంచి రెండు రోజుల పాటు భారత్లో పర్యటిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఉద్యోగాల �
Boris Johnson | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ యుద్ధభూమి ఉక్రెయిన్లో పర్యటించారు. రాజధాని కీవ్ వీధుల్లో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి కీవ్ వీధుల్లో తిరిగారు. కీవ్ను రష్యా బలగాలు చుట్టిముట్టిన వేళ �