లండన్ : కరోనా వైరస్ వల్ల బ్రిటన్లో లాక్డౌన్ ఆంక్షలు ఇంకా అమలులో ఉన్నాయి. అయితే ఆ ఆంక్షలపై ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇవాళ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీని కన్నా ముందు ఆయన ఓ విషయాన�
కార్బిస్ బే (ఇంగ్లండ్), జూన్ 13: కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని బయటపడేసేందుకు కలిసికట్టుగా పోరాడాలని జీ7 దేశాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా పేద దేశాలకు 100 కోట్ల డోసుల టీకాలను అందజేయనున్నట్టు ప్రకటించా�
జాన్సన్కు బహుమతి ఇచ్చిన బైడెన్ లండన్, జూన్ 13: తాము ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల మధ్య మైత్రికి చిహ్నంగా జీ-7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు సుమారు 4.
లండన్: అమెరికా, బ్రిటన్ మధ్య ఉన్న బలమైన బంధానికి సూచికగా రెండు దేశాల అధినేతలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న జీ7 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 6 వ�
నేటి నుంచి జీ-7 శిఖరాగ్ర సమావేశాలు.. | నేటి నుంచి బ్రిటన్లో జీ-7 శిఖరాగ్ర సమావేశాలు జరుగనున్నాయి. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెనడా సభ్య దేశాలుగా ఉన్న కూటమి సమావేశాలు శుక్రవారం ప్రారంభంకానున్�
లండన్:బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (56) తన ప్రియురాలు కారీ సైమండ్స్ను (33) వివాహం చేసుకున్నారని ప్రధాని అధికార నివాసం డౌనింగ్ స్ట్రీట్ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. శనివారం జరిగిన ఈ వివాహ వేడుకకు అ�
లండన్: ప్రస్తుతం కొవిషీల్డ్ వ్యాక్సిన్లు తయారు చేస్తున్న భారత్లోని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కంపెనీ సీరం ఇన్స్టిట్యూట్ యూకేలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన
లండన్: ఫుట్బాల్లో ఓ రెబల్ లీగ్ ప్రారంభం కాబోతోంది. దాని పేరు యురోపియన్ సూపర్ లీగ్ (ఈఎస్ఎల్). యురోపియన్ ఫుట్బాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ.. ఆరు ప్రధాన క్లబ్లు ఈ సూపర్ లీగ్కు సై అనడం ఫిఫా, యూ
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటన రద్దయింది. ఈ నెల చివర్లో బోరిస్ జాన్సన్ ఇండియాకు రావాల్సి ఉంది. అయితే భారీగా కేసులు నమోదవు
న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ ఏప్రిల్లో భారత పర్యటన సందర్భంగా చెన్నై సందర్శిస్తారని భావిస్తున్నారు. జాన్సన్ వచ్చే నెల 26న భారత్కు రానున్నారు. జాన్సన్ చెన్నై పర్యటన ఖరారైందని, తమిళనా�
న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఏప్రిల్లో భారత్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చెన్నైకి వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు షెడ్యూల్ ఖరారైనట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఏప్రి
లండన్, మార్చి 16: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఏప్రిల్ నెలాఖరులో భారత్లో పర్యటించనున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి యూకే బయటకు వచ్చిన తర్వాత ఆయన తొలి ప్రధాన అంతర్జాతీయ పర్యటన ఇదేనని డౌనింగ�