హైదరాబాద్లోని ముషీరాబాద్ మండల పరిధిలో రోడ్లపైనే బోర్వెల్ తవ్వకాలు చేపడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు రెవెన్యూ సిబ్బంది మామూళ్లు పుచ్చుకొనిచూసి చూడనట్టు వదిలేస్తున్నారు.
Family Attack | బోరు విషయంలో స్వంత అన్నదమ్ముల మధ్య గొడవ కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీసింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
భూగర్భజలాలు అడుగంటిపోవడం.. బోరుబావులన్నీ ఎత్తేయడంతో పొట్టదశకు వచ్చిన వరి ఎండిపోతున్నది. పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేయాల్సి వస్తున్నది. ఈ పరిస్థితుల్లో బోర్లు వేస్తున్నా చుక్కనీరు రాక రైతుల�
మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) రేవా జిల్లాలో ఆరేండ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. అతడిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
కర్ణాటకలోని విజయపుర జిల్లా లచ్యన గ్రామంలో బోరుబావిలో పడ్డ చిన్నారి సాత్విక్ సతీశ్ ముజగోడ్(2)ని రెస్క్యూ సిబ్బంది 20 గంటలపాటు శ్రమించి రక్షించారు. అతడిని వెంటనే సమీపంలోని దవాఖానకు తరలించారు. బాలుడి ఒంట�
దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) జల్బోర్డు ప్లాంటులో ఉన్న బోరుబావిలో ప్రమాదవశాత్తు ఓ చిన్నారి పడిపోయింది. కేశోపూర్ మండిలోని బోరుబావిలో (Borewell) చిన్నారి పడిపోయిందని, ప్రస్తుతం 40 ఫీట్ల లోతులో ఉన్నదని అధికారులు త�
Jamnagar | రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని దాదాపు తొమ్మిదిగంటల పాటు శ్రమించి చిన్నారిని ప్రాణాలతో బయటకు తీశారు. అంబులెన్స్లో చిన్నారిన�
Newborn Girl | అప్పుడే పుట్టిన పసి బిడ్డను (Newborn Girl) బోరుబావిలో పడేశారు. పసి పాప ఏడ్పు విన్న స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రెస్క్యూ సిబ్బంది ఏడు గంటలపాటు శ్రమించి నవజాత శిశువును కాపాడారు.
Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని రాజ్ గఢ్ లోని పిప్లియా రాసోడా గ్రామంలో 25-30 అడుగుల లోతు గల బోరుబావిలో ఐదేండ్ల బాలిక పడిపోయింది. సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని ఆ బాలికను వెలికితీసేందుకు సహాయ చర్య�
గత శనివారం బీజేపీ పాలిత గుజరాత్లో రెండేండ్ల చిన్నారి బోరు బావిలో పడి మరణించిన సంగతి మరువక ముందే అదే పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లోనూ ఆ తరహా ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) సీహోర్ (Sehore) జిల్లాలో ఓ రెండున్నరేండ్ల చిన్నారి 300 అడుగుల లోతున్న బోరువావిలో పడిపోయింది. మంగళవారం మధ్యాహ్నం ముగవాళి (Mugavali) గ్రామానికి చెందిన శృష్టి కుశ్వాహా (Srishti Kushwaha) అనే బాలిక ఆడుకుంట�
Girl falls into Borewell | బోరు బావుల్లో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. అయినా ఈ విషయంలో జనాల్లో ఇంకా చైతన్యం రావడంలేదు.