కథా రచనలో ఆయనదో విశిష్ట శైలి. నిత్య జీవితానుభవాలను కథలుగా మలచడంలో ఆయనది అందె వేసిన చెయ్యి. కథల కల్పనలో గట్టి దిట్ట. అతడు సాహితీరంగాన విరబూసిన కథల ముల్లె. ఆయన చూడటానికి సాదాసీదాగా ఎప్పుడూ సంకలో సంచితో కనిప�
త్యాగరాయ గానసభ సౌజన్యంతో, భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కళా సంగీత నాట్య వేదిక, త్యాగరాయ గానసభలో నవంబర్ 5న బుధవారం ఉదయం 9.30 గంటలకు పుస్తకాల ఆవిష్కరణ సభ జరగనున్నది.
Pawan Kalyan | మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. తనపై పుస్తకాలు చాలా ప్రభావం చూపాయని తెలిపారు. లెఫ్టిస్ట్.. రైటిస్ట్ అనేది కాకుండా జీవితంలో బ్యాలెన్స్ ముఖ్�
ఆమెకు పుస్తకాలంటే ఇష్టం. చదవడం అంటే ప్రాణం. ఏదో నచ్చిన పుస్తకం చదివేసి వదిలేసే మనస్తత్వం కాదు ఆమెది. తను చదివిన మంచి విషయాన్ని పదిమందితో పంచుకోవాలని భావించింది. అంతేకాదు ఆ పుస్తకంపై తన అభిప్రాయాన్ని నేరు�
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులు బోధనాభ్యాసనలో లైబ్రరీ పుస్తకాలను ఉపయోగించాలని స్కూల్ కాంప్లెక్స్ స్టేట్ రిసోర్స్ పర్సన్ కటుకోజ్వల మనోహరి చారి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల�
ఫీజు మొత్తం ఈనెల 30లోగా చెల్లిస్తే పుస్తకాలు, స్కూల్ డ్రెస్లు ఫ్రీ అంటూ ప్రైవేట్ స్కూళ్లు ఆఫర్ పేరిట ఊరిస్తున్నాయి. లేదంటే బుక్స్కు, డ్రెస్లకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తల్లిదండ్రులను భయపెడుత�
కోటగిరి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టి అమలుచేస్తున్నారు. పాఠశాలలో పుస్తక నిధి ఏర్పాటు చేసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుక�
ఓవైపు బడులు పునఃప్రారంభం అయ్యాయనే సంబురం.. మరోవైపు చదువుకునేందుకు పుస్తకాలు లేవనే బాధ విద్యార్థులను వెంటాడుతోంది. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నగరంలో 11వేల మంది విద్యార్థుల�
వేములవాడలోని ప్రైవేట్ విద్యాసంస్థలు పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి నగదు దండుకుంటూ దోపిడీ పాల్పడుతున్నారని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు పోతు అనిల్ కుమార్ ఆరోపించారు.
Woman Books Ride For 180 Metres | కేవలం 180 మీటర్ల దూరంలో ఉన్న ఇంటికి వెళ్లేందుకు ఒక మహిళ బైక్ బుక్ చేసింది. అక్కడకు చేరుకున్న రైడర్ ఇది తెలుసుకుని షాక్ అయ్యాడు. కుక్కల భయం వల్ల తాను ఇలా చేసినట్లు ఆమె చెప్పింది. దీంతో ఆ యువతి�
మరో 6 రోజుల్లో బడి గంట మోగనున్నది. ఇప్పటికే నగరంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ ఏడాది విద్యా సంవత్సరానికి అవసరమయ్యే పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాంలు తీసుకొనే పనిలో నిమగ్నమయ్యారు.