మహిళలు సాధించిన విజయాలు, ఎదుర్కొంటున్న సామాజిక-ఆర్థిక సమస్యల పట్ల గొంతెత్తే పత్రిక భూమిక. ఏ పత్రికకైనా సంపాదకీయం హృదయం లాంటిది. 2012 నుంచి 2023 వరకు భూమికలో వివిధ సందర్భాల్లో స్పందనగా వచ్చిన సంపాదకీయాలను ‘వాడ
Books | పుస్తకం టెక్నాలజీకి అనుసంధానమైంది. విక్రయాలే కాదు పఠనం, సమీక్ష, సిఫారసు.. అన్నీ ఆన్లైన్ వేదికగా సాగుతున్నాయి. అయితే.. ఇంటర్నెట్లో నచ్చిన పుస్తకాల అన్వేషణ అంత సులభం కాదు. ఇక లైబ్రరీకి వెళ్లామా.. నడిసం�
చదువుకోవాలనే తపన, పుస్తకాల మీదున్న ధ్యాస, పాఠశాలనే ఓ ఆలయంగా భావించే చిన్నారికి బృహత్తరమైన ఆలోచన తట్టి వందలాది మంది చదువుకునేందుకు పునాదిగా మారింది. చదువు, పుస్తకాలు చాలా విలువైనవని ఆ చిన్నారి కదలికలతో చ�
చిత్రలేఖనంలో ఆరితేరిన వ్యక్తి గోపాలకృష్ణ. ఆయన కార్టూన్లు ఎంత నవ్విస్తాయో వాటికి వేసే బొమ్మలూ అంత అందంగా ఉంటాయి. ఇక గోపాలకృష్ణ కార్టూన్ల సంపుటి విషయానికి వస్తే అన్నీ చక్కిలిగింతలే! ప్రతి కార్టూన్ ఆలోచి�
కరోనా మన దేశం వరకూ రాదనుకున్నారు. వచ్చినా మన వాతావరణంలో ఉండదన్నారు. పొరపాటున సోకినా జీవనశైలి కారణంగా అంతగా ప్రభావం చూపదని తీర్మానించుకున్నారు. కానీ, ఒక్కసారి ఎల్లలు దాటొచ్చిన సూక్ష్మక్రిమి మహమ్మారిగా వ�
‘మరల నిదేల రామాయణమన్నచో..’ అంటూ రామాయణ కల్పవృక్షం గురించి విశ్వనాథ సత్యనారాయణ చేసుకున్న సమర్థనే సింహప్రసాద్ ‘శ్రీరాముడి ధర్మపథం’ పుస్తకానికీ వర్తిస్తుంది. ఎవరు చెప్పినా, మరొకరికి అవకాశం ఉండనే ఉంటుంది
ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్న రాష్ట్ర సర్కారు విద్యా సంవత్సరానికి ముందే పుస్తకాలను సరఫరా చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 2,682 పాఠశాలలకు 16,27,830 పాఠ్యపుస్తకాలు, 10,89,830 నోట్ పుస్తకాలను అందించగా, పంపిణీ �
బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పుస్తక ప్రదర్శనలు.. ఎక్కడో ఓ చోట మనకు గీతాప్రెస్ పుస్తకాలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ, మొహం తిప్పేసుకుని ఏ పాపులర్ రచనలనో ఎంచుకుంటాం. నిజానికి గీతాప్రెస్ ప్రచురణలు భారత�
మానవ సంబంధాల నేపథ్యంతో రాసిన రచనలు మనసుకు హత్తుకుంటాయి. మన చుట్టూ ఉన్న జీవితాలను చూసిన భావన కలిగిస్తాయి. రచయిత్రి చెరుకూరి రమాదేవి చేసిన అలాంటి ప్రయత్నమే ‘ట్విన్ టవర్స్' నవల. రఘురామ్, కళ్యాణి, చంద్రమౌళ
కవి, పరిశోధకుడు, విమర్శకుడు డాక్టర్ టి.శ్రీరంగస్వామి వెలువరించిన సాహిత్య వ్యాస సంపుటి ‘పలుకుజెలి’. తన పలుకులకు చెలి సరస్వతి అని చెబుతూ, ఆమె అనుగ్రహాన్ని ఆశిస్తూ ఈ శీర్షికను ఎంచుకున్నారు. ఇందులో 16 వ్యాసా�
ఈ ఏడాది విద్యా సంవ త్సరం ప్రారంభం నుంచే విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గతంలో పుస్తకాలను మాములు ప్రింట్ తో ఇవ్వగా, ప్రస్తుతం ఆయిల్ ప్రింట్తో తయా రు చేశారు.
వృత్తివిద్యాకాలేజీల్లో అడ్మిషన్లపై సమగ్ర సమాచారంతో ప్రముఖ విద్యావేత్త, రచయిత ఎన్ సుధీర్రెడ్డి రచించిన ‘కాలేజ్ అడ్మిషన్స్ డీకోడెడ్' పుస్తకాన్ని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మంగళవారం శ్రీ�
Library | రాష్ట్రంలోని గ్రంథాలయాలు పోటీ పరీక్షలకే కాదు.. నైపుణ్య శిక్షణకు నిలయాలుగా మారనున్నాయి. ఇప్పటివరకు దినపత్రికలు, పుస్తకాలతో నిండిన లైబ్రరీలు.. ఇక నుంచి స్కిల్ డెవలప్మెంట్ తర్ఫీదుతో నిత్యం కళకళలాడన