ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులు బోధనాభ్యాసనలో లైబ్రరీ పుస్తకాలను ఉపయోగించాలని స్కూల్ కాంప్లెక్స్ స్టేట్ రిసోర్స్ పర్సన్ కటుకోజ్వల మనోహరి చారి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల�
ఫీజు మొత్తం ఈనెల 30లోగా చెల్లిస్తే పుస్తకాలు, స్కూల్ డ్రెస్లు ఫ్రీ అంటూ ప్రైవేట్ స్కూళ్లు ఆఫర్ పేరిట ఊరిస్తున్నాయి. లేదంటే బుక్స్కు, డ్రెస్లకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తల్లిదండ్రులను భయపెడుత�
కోటగిరి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టి అమలుచేస్తున్నారు. పాఠశాలలో పుస్తక నిధి ఏర్పాటు చేసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుక�
ఓవైపు బడులు పునఃప్రారంభం అయ్యాయనే సంబురం.. మరోవైపు చదువుకునేందుకు పుస్తకాలు లేవనే బాధ విద్యార్థులను వెంటాడుతోంది. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నగరంలో 11వేల మంది విద్యార్థుల�
వేములవాడలోని ప్రైవేట్ విద్యాసంస్థలు పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి నగదు దండుకుంటూ దోపిడీ పాల్పడుతున్నారని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు పోతు అనిల్ కుమార్ ఆరోపించారు.
Woman Books Ride For 180 Metres | కేవలం 180 మీటర్ల దూరంలో ఉన్న ఇంటికి వెళ్లేందుకు ఒక మహిళ బైక్ బుక్ చేసింది. అక్కడకు చేరుకున్న రైడర్ ఇది తెలుసుకుని షాక్ అయ్యాడు. కుక్కల భయం వల్ల తాను ఇలా చేసినట్లు ఆమె చెప్పింది. దీంతో ఆ యువతి�
మరో 6 రోజుల్లో బడి గంట మోగనున్నది. ఇప్పటికే నగరంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ ఏడాది విద్యా సంవత్సరానికి అవసరమయ్యే పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాంలు తీసుకొనే పనిలో నిమగ్నమయ్యారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూతన విద్యసంవత్సరంగాను ముందస్తుగా ప్రభుత్వం పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్ రామగుండం మండల విద్యాధికారి గడ్డం చంద్రయ్య పంపిణీ చేశారు.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ యూనియన్ బ్యాంక్లో పుస్తకాల కొనుగోలు వ్యవహారంపై విచారణ జరుగుతున్నది. ఈ మేరకు మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్లో ఆ బ్యాంక్ స్పష్టం చేసింది.
నగరంలో గుర్తింపులేని పాఠశాలలు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. పాఠశాలకు గుర్తింపే ఉండదు.. ఫీజులు మాత్రం లక్షల్లో వసూలు చేస్తారు. అడ్మిషన్ ఫీజు, బుక్స్, యూనిఫాం, ప్రాజెక్టు తదితర పేర్లతో తల్లిదండ�
స్కూల్ ఫీజులు కట్టడి చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఆ దిశగా నిర్దిష్టమైన చర్యలు చేపట్టడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నది. విద్యాకమిషన్, విచారణ పేరుతో కాలయాపన చేస్త
ఏండ్లనాటి ఏదైతే ఒక వృక్షం
తన ఎండుటాకులను రాల్చుకున్నట్టు
మసక వెలుతురులోని మసిబారిన
ఆ గ్రంథాలయపు గది గోడలు
ఎదురుగా పుస్తకాల్లోని బిల్వ
పత్రాలను రాల్చుకుంటున్నాయ్.
గత డిసెంబర్ 19న మొదలైన ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్- 2024’ 29వ తేదీతో ముగిసింది. ఈ 11 రోజులు పుస్తక ప్రియులకు అపురూపమైన కాలం. చదువుకునే పిల్లల నుంచి ఎనభై ఏండ్ల వృద్ధుల దాకా అందరూ పుస్తకాలతో తమ అనుబంధాన్ని మరోసారి గ