భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీరామకోటి పుస్తకాలను సోమవారం నిమజ్జనం చేశారు. భక్తులు భద్రాద్రి రామయ్యకు సమర్పించిన శ్రీరామకోటి పుస్తకాలను ఏటా శ్రావణ మాసంలో భద్రాద్రి దివ్యక్షేత్రంలోని గోదావరిలో నిమజ్�
ఉమ్మడి రాష్ట్రంలో అడపాదడపా ఉద్యోగ నోటిఫికేషన్లు. పోస్టుల సంఖ్యా స్వల్పమే. మొక్కుబడిగా ఉద్యోగాల భర్తీ. అస్తవ్యస్తంగా ఉన్న జోనల్ విధానంలో తెలంగాణ యువతకు ఉద్యోగాలు దక్కడం అనుమానమే.
మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తరఫున అందజేసే ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. పాఠశాలలు ప్రారంభం రోజు నాటికి విద్యార్థులకు పంపిణీ చేసేలా జిల్ల�
ఇప్పటిదాకా మనకు ఆన్లైన్లో పుస్తకాలు కొనుక్కోవడమే తెలుసు. కానీ మనం చదివిన పుస్తకాలు తిరిగి అమ్మే వెసులుబాటును కలిగిస్తుంది ‘డంప్’ యాప్. తన భర్తతో కలిసి దీన్ని సృష్టించిన మీనాల్ శర్మ ఈ యాప్కి హైదర
రాష్ట్రంలో పోటీ పరీక్షల కోసం తెలుగు అకాడమీ 42 రకాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రూప్-1, ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ సహా పలు నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని స్పల్పమార్పులు చేసిన
గాంధీజీ ఆలోచనలు, ఆశయాల గురించి 27 మంది ప్రసిద్ధ వ్యక్తుల మనోగతానికి అక్షర రూపం ‘గాంధీయే మార్గం’ రెండో భాగం. ఇటీవలే వెలువడిన ఈ పుస్తకంలో సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, రామచంద్ర గుహ, విద్వాన్ విశ్వం