యాసంగిలో సన్న వడ్లు పండించిన రైతులకు ప్రభుత్వం ఇప్పటికీ బోనస్ చెల్లించలేదని (Bonus for Fine Rice), ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.1200 కోట్లు రాష్ట్ర సర్కారు రైతులకు బాకీ పడింది. యాసంగిలో సన్నరకం ధాన్యం అమ్మి రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటికీ నయా పైసా ఇవ్వలేదు.
ప్రభుత్వం నిర్లక్ష్యం సీడ్ మిల్లు వ్యాపారులకు వరంగా మారిందని చెప్పవచ్చు. వరి ధాన్యం బోనస్ విషయం సీడ్ మిల్లు వ్యాపారులకు రెట్టింపు లాభాలను తెచ్చి పెడుతోంది. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోతే అన్నదాతలకు �
ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వెలువడుతుందని, కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. సోమవారం నిర్వహించే మంత్రివర్గ సమవేశంలో చ
బోనస్, భరోసా వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు. వర్షాకాలం పంటకు రైతు భరోసా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం మండలంలోని బస్టాండ్ వద్ద అన్నదాతలు నిరసన కార్యక్రమాన్ని చ
: సన్నరకం ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మద్దతు ధరతోపాటు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు, ఇప్పుడు ఆ విషయాన్ని మరచిపోయింది.
MLA KAUSHIK REDDY | వీణవంక, ఏప్రిల్ 19 : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా అన్ని రకాల పంటలకు బోనస్ ఇవ్వాలని ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
MLA Parnika | యాసంగి పంటలకు సంబంధించి రైతులకు రూ. 500 బోనస్ తో చివరి గింజ వరకు వడ్లు కొనుగోలు చేస్తామని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి అన్నారు.
CM Yogi Adityanath: త్రివేణి సంగమంలోని అరైల్ ఘట్ వద్ద సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోటులో ప్రయాణం చేసి .. గంగా హారతిలో పాల్గొన్నారు. ఆ తర్వాత శానిటేషన్ కార్మికులతో కలిసి లంచ్ చేశారు.
BRS dharna | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం ధాన్యానికి రూ. 500 బోనస్ హామీ నెలలు గడుస్తున్నా ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు.
కాంగ్రెస్ ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీని నమ్మి ఆ పార్టీకి ఓటేశానని, కానీ ఇప్పటి వరకు తనకు రుణమాఫీ కాలేదని ఓ రైతు శుక్రవారం గాంధీభవన్ మెట్ల మీద నిరసన తెలిపాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం క్వింటా మిర్చికి రూ.వెయ్యి చొప్పున బోనస్ ఇవ్వాలని, మిర్చి క్వింటాకు రూ.35 వేలు మద్దతు ధర నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ�
యాసంగి సీజన్ పూర్తికావస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి రైతులకు రావల్సిన రూ.500 బోనస్ (Paddy Bonus) మాత్రం అందటంలేదు. రైతుభరోసాకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ సర్కార్ తమకు రావల్సిన బోనస్ అయినా ఇస్తుందని ఆశించిన అ�