బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర హైదరాబాద్ లాల్ దర్వాజా నల్లపోచమ్మ అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.
పులోరియా.. పులోరియా.. అంటూ భక్తుల హోరుతో ఇందూరు నగరం పునీతమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్లెల ఊరేగింపుతో సందడి నెలకొన్నది. ఆదివారం ఊరపండుగను పురస్కరించుకొని నిజామాబాద్ నగరం జనసంద్రమైంది.
వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు పుష్కలంగా సమకూరాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఉమ్మడి వ్యాప్తంగా ఆయా గ్రామాల ప్రజలు ఆదివారం అమ్మవార్లకు బోనాలు, నైవేద్యాలు సమర్పించార�
MLA Talasani | ఆషాడ బోనాల ఉత్సవాలు(Bonala festival) తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani )సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
KTR | మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ �
MLA Sabitha | మహేశ్వరం నియోజకవర్గం, ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ప్రొటోకాల్ ఉల్లంఘించి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకునితో చెక్కులు పంపిణీ చేయి
ఆషాఢ మాసం బోనాల పండుగ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అ న్ని ఏర్పాట్లు చేస్తున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ ముషారప్�
ఆదివారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టులో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే హాజరయ్య�
ఆమనగల్లు పట్టణంలో సోమవారం బోనాల పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. పోచమ్మ తల్లికి భక్తులు బోనాలు సమర్పించారు. బోనాల నేపథ్యంలో మహిళలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నియమ నిష్టలతో ఉపవాస దీక్షలతో బోనాలను అలంకరి�
ఊరూరా శ్రావణ మాస బోనాల పండుగను ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. ఇంటి వద్ద అలంకరించిన బోనాలను మహిళలు గ్రామ దేవత ముత్యాలమ్మకు సమర్పించేందుకు డప్పు చప్పుళ్లతో బయలుదేరారు. అమ్మవారికి మొక్కులు చెల్లించి భక్తిభ
తాండూరు నియోజకవర్గంలో ఆదివారం ఆషాఢమాసం బోనాలను వైభవంగా నిర్వహించారు. తాండూరు పట్టణంతో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల పరిధిలోని గ్రామా ల్లో మహిళలు అమ్మవార్లకు బోనమెత్తి ప్రత్యేక పూజల�
ఆషాఢ మాసం బోనాల జాతర సందర్భంగా ఆదివారం గాంధారి ఖిల్లా జనసంద్రమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి.