ప్రతీ ఇంటా అందరిపై అమ్మవారి దీవెనలు ఉండాలని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో బోనాల పండుగ తో పాటు పాఠశాల గ్రూపుల కెప్టెన్ వైస్ కెప్టెన్ల ప్రమాణ �
మానకొండూర్ మండలం గంగిపల్లి శ్రీ సరస్వతి విద్యాలయం లో బోనాల పండుగ సందర్భంగా బోనాల వేడుకలను ఆ పాఠశాల కరస్పాండెంట్ రంగు శీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.
భక్తుల పూజలు తృప్తినిచ్చాయి కాని నా కోరిక మీరు వెరవేర్చడం లేదు. నేను చెబుతూనే ఉన్నా కానీ మీరు పట్టించుకోవడం లేదు.. నాకు రక్తం బలి కావాలి.. అయినా మీరు ఎవరు నా మాట వినడం లేదు.. ‘రక్తం బలి ఇవ్వకపోతే మీరు రక్తం కక�
ప్రతి ఏడాదిలాగే మున్నేటి నది ఒడ్డున ఉన్న గంగామాతకు గంగపుత్రులు బోనమెత్తారు. శ్రావణమాసం మూడో ఆదివారం గంగపుత్రుల సంఘం జూబ్లీపుర, సారధినగర్ వారి ఆధ్వర్యంలో మహిళలు భారీసంఖ్యలో అమ్మవారికి మొకులు చెల్లించ�
‘ముత్యాలమ్మ తల్లీ.. బోనం మీకు సమర్పిస్తాం.. ఆరోగ్యాన్ని మాకు ఇవ్వు..’ అంటూ భక్తులు
అమ్మవారిని వేడుకున్నారు. శ్రావణమాసం రెండో ఆదివారం కావడంతో తెలంగాణ సంస్కృతిని చాటేలా ఉమ్మడి జిల్లాలోని అనేక గ్రామాల్లో భక
ఉమ్మడి జిల్లాలో శ్రావణమాస బోనాల జాతర మొదలైంది. దానితోపాడు ఆదివారం కూడా కలిసి రావడంతో వివిధ గ్రామాల్లో అమ్మవార్ల బోనాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఆయా కాలనీ ప్రజలు తమ ఇళ్లకు మామిడి తోరణాలను కట్టుకొని అలంక
మహబూబ్నగర్ మున్సిపాలిటీ నాలుగో వార్డు ఎదిరలో సోమవారం బంగారు మైసమ్మ బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన బోనాలతో మహిళలు ఊరేగింపుగా బయలుదేరారు.
వీధి వీధిలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన భక్తులు కిక్కిరిసిన ‘సింహవాహిని’..భక్తిశ్రద్ధలతో మొక్కుల చెల్లింపు పాతబస్తీలో అమ్మవార్లకు పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రులు
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర హైదరాబాద్ లాల్ దర్వాజా నల్లపోచమ్మ అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.
పులోరియా.. పులోరియా.. అంటూ భక్తుల హోరుతో ఇందూరు నగరం పునీతమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్లెల ఊరేగింపుతో సందడి నెలకొన్నది. ఆదివారం ఊరపండుగను పురస్కరించుకొని నిజామాబాద్ నగరం జనసంద్రమైంది.
వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు పుష్కలంగా సమకూరాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఉమ్మడి వ్యాప్తంగా ఆయా గ్రామాల ప్రజలు ఆదివారం అమ్మవార్లకు బోనాలు, నైవేద్యాలు సమర్పించార�
ఆషాఢమాసం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో బోనాల పండుగ ఆదివారం వైభవంగా జరిగింది. ఖమ్మం, సత్తుపల్లి, నేలకొండపల్లి ప్రాంతాల ప్రజలు అమ్మవారికి ప్రీతిపాత్రమైన బోనాలు సమర్పించారు. ఖమ్మం త్రీటౌన్లోని పలు కాలనీలకు �