బొంరాస్ పేట : కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వ్యక్తి అస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన మండలంలోని గట్టెనాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సయ్య నాయక్తండాలో చోటు చేసుకుంది.
బొంరాస్ పేట : బొంరాస్ పేట మండల పరిషత్ తదుపరి వైస్ ఎంపీపీగా తనకు అవకాశం కల్పించినందుకు బురాన్పూర్ ఎంపీటీసీ సుదర్శన్రెడ్డి శనివారం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబ
బొంరాస్పేట : మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి తాసిల్దార్ కార్యాలయంలో సందడి నెలకొంది. వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన వారు వ�
బొంరాస్పేట, జనవరి 26 : ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే దశలో అగ్నికి దగ్ధమైన సంఘటన బుధవారం మండలంలోని మదన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్యాట చిన్న కిష్టయ్యకు గ్రామా సమీపంలో నా
బొంరాస్పేట : పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని దుద
బొంరాస్పేట : ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబురాలకు మండలంలోని నాందార్పూర్ మల్లికార్జున ఒగ్గుకళా సేవా సమితి కళాకారులకు ఆ�
బొంరాస్ పేట : టీకా తీసుకోవడంతోనే కరోనాను కట్టడి చేయొచ్చని డిప్యూటీ డీఎంహెచ్వోలు ధరణి, రవీంద్ర యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ను వారు పరిశీలించారు. అర�
కేసీఆర్ నుంచి రైతులను దూరం చేయడానికి బీజేపీ కుట్ర రైతుబంధు ఉత్సవాల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బొంరాస్ పేట : సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు రాష్ట్రంలో అన్నదాతల సంక్షేమం ఆగదని కొడంగల్ ఎమ్మెల్యే పట్�
బొంరాస్ పేట : రైతు సంక్షేమమే ప్రభుత్వ పరమావధి అని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని బురాన్పూర్, ఎన్నెమీదితండా(కొత్తూరు), ఎన్నెమీదితండా(వడ�
బొంరాస్ పేట : కంది పంటను డిబ్లింగ్, జంట సాలు పద్ధతిలో సాగు చేయడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ అన్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పథకంలో మండలంలోని ఎన్నెమీద
బొంరాస్ పేట : కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని, అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డిని కోరారు. మంగళవ
బొంరాస్పేట : కొడంగల్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావుకు వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ�
బొంరాస్ పేట : రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో 200మంది �
బొంరాస్పేట : కుష్ఠువ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా అడ్డుకోవచ్చని కుష్టు వ్యాధి రాష్ట్ర సంయుక్త సంచాలకుడు డాక్టర్ జాన్బాబు అన్నారు. శనివారం బొంరాస్పేట ప�