కరోనా తగ్గుముఖం పట్టడంతో చిత్రసీమలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. షూటింగ్లు యథావిధిగా జరుగుతున్నాయి. సినిమా ప్రచార కార్యక్రమాల్లో తారలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే ఇటీవలకాలంలో అగ్రహీరోలు
టాలీవుడ్ (Tollywood) మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు పుష్ప (Pushpa). శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో బన్నీ, రష్మిక అండ్ టీం బెంగళూరు, ముంబైలో ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.
దీపం ఉండగానే అందాల ముద్దుగుమ్మలు ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. వరుస ప్రాజెక్ట్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఖరీదైన బిల్డింగ్లు, లగ్జరీ కార్లు కొనుగోలు చ
టాలీవుడ్ (Tollywood) మోస్ట్ ఎవెయిటెడ్ పాన్ ఇండియా చిత్రం పుష్ప (Pushpa). విడుదలకు కేవలం ఒక్క రోజు గ్యాప్ మాత్రమే ఉండగా..మేకర్స్ కు చిక్కులు వచ్చి పడ్డాయన్న వార్త ఇపుడు హాట్ టాపిక్గా మారింది.
ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుంది సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే. గత కొద్ది రోజులుగా విక్కీ జైన్తో ప్రేమాయణం సాగించిన ఈ ముద్దుగుమ్మ మంగళవారం ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్ వేదికగా ఇరు క�
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటుడిగా ఎన్ని పేరు ప్రఖ్యాతలు పొందారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇప్పటికీ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఒకవైపు నటుడ
బాలీవుడ్ హీరో విక్కీకౌశల్తో కలిసి ఇటీవలే ఏడడుగులు వేసింది కత్రినాకైఫ్. ఈ జంట వివాహం రాజస్థాన్లోని భర్వారా కోటలో జరిగింది. నాలుగురోజుల పాటు జరిగిన ఈ పెళ్లివేడుకలో కత్రినాకైఫ్ పూర్తిగా పంజాబీభాషలో�
Tapsee pannu | బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎంతోమంది తారలు సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నారు. అందులో నటి తాప్సీ ముందువరుసలో ఉంటుంది. సామాజిక, రాజకీయ అంశాలపై తన గళాన్ని నిర్మొహమాటంగా వినిపిస్తుంది. ఇటీవల, తన ఇన్�
Kareena kapoor | దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాను ఇంకా ఉన్నానని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూనే ఉంది కరోనా. జాగ్రత్తగా లేకపోతే మీ దగ్గరికి వచ్చేస్తానని హెచ్చరిస్తూనే ఉంది ఈ వైరస్. తాజాగా బాలీవుడ్లో క�
సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందిన శ్రీదేవి కూతురిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. టీనేజ్లో ఉన్నప్పుడే తన అందాలను చూపిస్తూ రచ్చ చూపించిన ఈ భామ ఇప్పుడు నిత్యం గ్లామ