యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న పఠాన్ (Pathaan) చిత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. 2023 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతుంది పఠాన్. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ పై
విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి బాలీవుడ్ స్టార్ హీరోలపై విరుచుకుపడ్డారు. రూ. వంద కోట్లు తీసుకునే స్టార్లతో సినిమాలు దెబ్బతింటున్నాయని వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది రామ్సేతు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). ప్రస్తుతం ఈ స్టార్ హీరో రాజ్ మెహతా డైరెక్షన్లో నటిస్తున్న సినిమా సెల్ఫీ (Selfiee). ఇమ్రాన్ హష్మీ మరో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. తాజా
రష్మిక మందన్నా (Rashmika Mandanna) తొలి హిందీ చిత్రం గుడ్బై ఆశించిన స్థాయిలో బ్రేక్ అందుకోలేకపోయింది. ఇక రష్మిక నటిస్తున్న మరో హిందీ సినిమా మిషన్ మజ్ను (Mission Majnu). సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తున్న ఈ మూవీ థియేట�
ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే స్టార్ హీరోల వల్లే చిత్ర పరిశ్రమ నష్టాల పాలవుతున్నది అంటున్నారు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ.
Yami gautam | ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ’గా పేరు సంపాదించుకుని.. వెండితెర అవకాశాలు దక్కించుకున్న ఉత్తరాది భామ.. యామి గౌతమ్. ప్రకటనలతో సాధించిన క్రేజ్తో సీరియల్స్తోపాటు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చ