నీట్ పరీక్ష లీక్ అవడం ఈ ఏడాదే మొదటిసారి కాదు. 2021లో, 2024లోనూ లీక్ అయింది. 2024లో ప్రశ్నపత్రం లీక్ అయినప్పుడు కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అసమర్థతపైన చాలా చర్చ జరిగింది. ఎన్టీఏ నిర్లక్ష్యం, భద్రతా
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందుతున్నారని, మళ్లీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ద్వేషానికే అధిక ప్రాధాన్యమిస్తున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ర�
ప్రమాదకరమైన గడ్డి మందు పారాక్వాట్ లాంటి విషపూరిత రసాయనాలపై నిషేధం విధించడం ప్రజారోగ్య పరిరక్షణలో కీలక మైలురాయి అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేరొన్నారు.
తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ నిర్మాణం అసాధ్యమని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ తేల్చిచెప్పారు. తమ్మిడిహట్టిని మొదట వ్యతిరేకించింది ఆనాడు కేంద్రంలో, మహారాష్ట్రలో అధిక
తమిళనాడులో అత్యధిక స్థానాలు సాధించిన ఏకైక అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలని, ఈ విషయంలో జాప్యం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ తెలిప�
హుస్నాబాద్ లాంటి మెట్ట ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టే ప్రధాన ఆధారమని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ మేధావులు, ఇంజినీర్లతో
‘తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా రెండిం తలు వ్యవసాయం పెరిగింది’ అని చెప్తూనే, మరోవైపు ‘కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా రూ.లక్ష కోట్లు నీళ్ల పాలయ్యాయి’ అని రాజ్యసభలో కేంద్ర మంత్రి సీఆర్ పాటి�
SIR In Telangana : సర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల నుండి కూడా బూత్ లెవల్ అధికారులు (BLOs), బూత్ లెవల్ ఏజెంట్ (BLAs) నియమించడానికి చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ను బీఆర్ఎస్ పార్టీ క�
కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకాక ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి సిట్ పేరుతో కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి అ
‘కార్మికుల శ్రమ దోపిడీకి కేంద్రం వత్తాసు పలుకుతున్నది. హకులను కాలరాసేందుకే కేంద్రం నూతన కార్మిక చట్టాలు తెచ్చింది. నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయబోమని తెలంగాణ సరారు తీర్మానించాలి. ఈ విషయంలో సీఎం రేవంత్�
రేవంత్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలో కాంగ్రెస్, బీజేపీ నుంచి కొండాపూర్కు చెందిన కంద�