Hospital Forgets Body In Freezer | ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో 17 రోజులుగా ఒక వ్యక్తి మృతదేహం ఉంది. దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు. మార్చురీలో మృతదేహం ఉన్న సంగతిని ఆసుపత్రి సిబ్బంది మరిచారు. (Hospital Forgets Body In Freezer) ఈ నేపథ్యంలో దీన
Bihar cops dumps body into canal | రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక వ్యక్తి పట్ల పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. ముగ్గురు పోలీసులు కలిసి వ్యక్తి మృతదేహాన్ని కాలువలో పడేశారు. (Bihar cops dumps body into canal) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల�
Mother Killed Daughter, Chopped Body | ఒక తల్లి తన తొమ్మిదేళ్ల కూతురిని కత్తితో పొడిచి చంపింది. ఆ చిన్నారి మృతదేహాన్ని ముక్కలుగా నరికింది (Mother Killed Daughter, Chopped Body). ఆ భాగాలను ఫ్రిజ్లో దాచింది. కొన్ని భాగాలను వండింది. మరికొన్ని భాగాలను ముర�
Miracle | ఒక బాలిక కాలువలో పడి మునిగింది. దీంతో ఆమె మరణించినట్లు అంతా భావించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపారు. అయితే ఆ బాలిక సజీవంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇది తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారు.
snake | మహేంద్ర అనే వ్యక్తి కడుపు నొప్పితో బాధపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అర్ధరాత్రి వేళ హర్దోయ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి వేళ బహిరంగ ప్రాంతంలో మల విసర్జన చేస్తున్న సమయంలో తన శరీరంలోక�
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎనిమిదేండ్లలో
ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు 18 ఏళ్ల యువకుడి ఊపిరితిత్తుల సామర్థ్యం, శారీరక పట్టు, 28 ఏళ్ల వ్యక్తి మాదిరి చర్మం, 37 ఏళ్ల వ్యక్తి మాదిరి గుండె సామర్థ్యాన్ని ఆయన పొందాడు.
Talk Your Self | స్నేహితులతో మాట్లాడతారు, బంధువులతో మాట్లాడతారు. జీవిత భాగస్వామితో, పిల్లలతో మాట్లాడతారు. కానీ మీ కోసం అలుపెరుగక శ్రమించే గుండెతో, మీ తరపున ఆలోచించే మెదడుతో, మిమ్మల్ని నడిపించే కాళ్లతో, మీకు ప్రపంచా
గురుగ్రాంలోని నధుపూర్ ప్రాంతంలో అర్ధనగ్నంగా పడిఉన్న మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఖాళీగా ఉన్న ప్లాట్లో మహిళ మృతదేహాన్ని చూసిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు.
యూపీలోని బిజ్నోర్లో దారుణం జరిగింది. పంట పొలంలో మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానించారు.
మహా భారత యుద్ధ ప్రారంభంలోనే కురుక్షేత్ర రణభూమిలో పాండవ మధ్యముడు హఠాత్తుగా నిర్వేద భావనకు గురయ్యాడు. అప్పుడు సాక్షాత్తూ నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణభగవానుడు పూనుకొని అర్జునుడికి కర్తవ్య నిష్ఠను గుర్తు