హైదరాబాద్ (Hyderabad) లని బోడుప్పల్ మేడిపల్లిలో ఉన్న బాలాజీహిల్స్లో దారుణం చోటు చేసుకుంది. గర్భవతైన భార్యను చంపిన భర్త, ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు స్వాతి, మహ�
Gift A Smile | గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా నిరుపేద కుటుంబానికి తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ చేయూత అందించారు. బోడుప్పల్లో స్టీల్ ఫర్నీచర్ అండ్ వెల్డింగ్ వర్క్షాపును ఏర్పాటు చేయ�
కిర్గిజ్స్తాన్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక WPC ఆసియా పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో జూనియర్ విభాగంలో మాస్టర్ దీటి మనోజ్ కుమార్ బంగారం పతకం గెలుచుకున్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ ప్రాంతంలోని సర్వే నంబర్ 215లో చేపట్టిన ‘శేషాద్రి సిల్వర్ ఓక్' రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతి లేదని రెరా స్పష్టం చేసింది. కృతిక ఇఫ్రా డెవలపర్స్ ప్రై�
భాగ్యనగరానికి కూతవేటు దూరంలో ఉన్న బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల ప్రధాన రహదారి విస్తరణ పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Boduppal | బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని 12, 13 డివిజన్లలోని ప్రభుత్వ స్థలానికి రాత్రికి రాత్రే రెక్కలు వస్తున్నాయని బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ ఆరోపించారు.
Chengicherla | బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని చెంగిచెర్ల చింతలచెరువు మురికి కూపంగా మారింది. ఎగువ ప్రాంతంలో ఉన్న ఎంఎల్ఆర్ కాలనీ, ఇందిరానగర్, క్రాంతి కాలనీ ఈదయ నగర్, దత్తాత్రేయ కాలనీ, చెంగిచెర్ల ఓల్డ్ విలేజ్ కా�
అధిక వడ్డీ ఆశ చూపి సుమారు రూ. 25 కోట్లతో ఓ వ్యక్తి ఉడాయించిన ఘటన బోడుప్పల్లో కలకలం రేపింది. తమ వద్ద తీసుకొన్న డబ్బులు చెల్లించాలని నిందితుడి ఇంటిముందు బాధితులు ఆందోళనకు దిగారు.
దశాబ్దాల పాటు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని మంత్రి, మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి విమర్శించారు. కలహాలు, కుట్రలు, కుతంత్రాలకు క�
Hyderabad | ప్రణాళికాబద్దమైన పట్టణీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నగర శివారులో మరో భారీ లేఅవుట్ను అభివృద్ధి చేస్తున్నది. ఉప్పల్ భగాయత్ తరహాలోనే విశాలమైన రోడ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి వివిధ రకాల పన్నులు రూ.212.48 కోట్లు వసూలు చేయాలన్న లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.