Boat Capsizes | పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియా (Nigeria)లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ పడవ బోల్తా పడింది (Boat Capsizes). ఈ ఘటనలో 40 మంది గల్లంతయ్యారు (40 Missing).
విహార యాత్రకు వచ్చి బోట్ బోల్తా పడడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో శనివారం చోటు చేసుకున్నది. బాధితులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్పల�
విహార యాత్రకు వచ్చి బోట్ బోల్తా పడ్డ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్ప�
Boat Capsizes | గంగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. మరో నలుగురు గల్లంతయ్యారు. రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
యూరప్కు వెళుతున్న ఆఫ్రికన్ వలసదారుల పడవ బోల్తా పడటంతో 15 మంది మృతి చెందారు. 150 మంది గల్లంతయ్యారు. సోమవారం మారిటానియా రాజధాని నౌవక్చోట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పడవలో మొత్తం 300 మంది ప్రయాణిస్తున్నారని అం�
విద్యార్థుల విహార యాత్ర విషాద యాత్రగా మారింది. గుజరాత్లో పడవ బోల్తాపడిన దుర్ఘటనలో 14 మంది మృతి చెందారు. వీరిలో 12 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ఉన్నారు. 20 మందిని రక్షించారు.
Nigeria Boat Capsizes | దక్షిణ ఆఫ్రికాలోని నైజీరియా ( northern Nigeria)
దేశంలో ఘోర పడవ ప్రమాదం (Boat Capsizes) చోటు చేసుకుంది.పెళ్లి బృందంతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 103 మంది ప్రాణాలు కోల్పోయారు.
boat capsizes | బిహార్లోని గండకీ నదిలో బుధవారం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకున్నది. 25 మందితో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 23 మంది సురక్షితంగా
Boat Capsizes | అసోంలోని ధుబ్రీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తాపడింది. సంఘటన జరిగిన సమయంలో ఆ పడవలో దాదాపు వంద మంది వరకు ఉన్నారు. వెంటనే అక్కడే ఉన్న స్థానికులు పడవలో ఉన్న
రాంచీ: ఫ్యామిలీ టూర్ విషాదంగా మారింది. పడవ బోల్తా పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించారు. జార్ఖండ్లోని కొడెర్మా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాజ్ధన్వార్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం ఆద�
రాంచీ : జార్ఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. బార్బెండియా వంతెన సమీపంలో దామోదర నదిలో పడవ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో 20 మంది వరకు ఉన్నారు. ధన్బాద్లోని నిర్సా న�