హర్యానాలోని గురుగ్రామ్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయమై నదులను తలపిస్తుండటంతో ‘కార్స్ 24’ సంస్థ వినూత్నంగా ఒక బ్రాండెడ్ నీలిరంగు పడవను రోడ్లపైకి తెచ్చింది. నగరంలో వరద పరిస్థితిని ఎద్దేవా చేస్తూ, స
Sri Lanka : చేపల వేట కోసం వెళ్లిన భారతీయ నౌక శ్రీలంక జలాల్లో ప్రమాదానికి గురైంది. దీంతో నౌకలోని సిబ్బందిని శ్రీలంక నేవీ రక్షించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని గురువారం శ్రీలంక నేవీ వెల్లడించింది. ఈ ఘటనలో నౌక �
English Channel : వివిధ దేశాలకు చెందిన వలసదారులు అక్రమంగా యూరప్ దేశాలకు వలసవెళ్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫ్రాన్స్, బ్రిటన్లకు ఇంగ్లిష్ ఛానెల్ ద్వారా నిత్యం వేలాదిగా తరలివెళ్తుంటారు. వీరిలో కొందరు మార్గమధ్�
Ayodhya | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న సరయూ నదిలో కొందరు యువకులు పడవలో షికారు చేశారు. అందులో మాంసం తినడంతో పాటు మద్యం సేవించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Bargi Dam : మధ్యప్రదేశ్లోని నర్మదా నదిలో బార్గి డ్యామ్ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో తొమ్మిది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బోటు నిర్వాహకులు, సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోంది.
boat capsizes in Vrindavan | పర్యాటకులతో వెళ్తున్న పడవ యుమునా నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్య�
వినియోగదారుడికి రూ. 35వేలు చెల్లించాలంటూ అమెజాన్, బోట్ కంపెనీలను కోర్టు ఆదేశించింది. గజ్జెల శ్రీనివాస్ గత సంవత్సరం జనవరి 18న బోట్ కంపెనీకి చెందిన సౌండ్ బార్ను అమెజాన్లో రూ.19,999కి కొన్నాడు.
Boat Capsizes | ఛత్ పూజ సందర్భంగా కొందరు యువకులు చెరువులోకి పడవలో వెళ్లారు. అయితే ఎక్కువ మంది యువకులు ఉండటంతో ఆ పడవ బోల్తా పడింది. ఇద్దరు యువకులు ఆ చెరువులో మునిగి మరణించారు. మరో యువకుడు గల్లంతయ్యాడు.
తెలంగాణ టూరిజం సంస్థ ఆధ్వర్యంలో కృష్ణమ్మ ఒడిలో పడవ ప్రయాణాన్ని శనివారం ప్రారంభించారు. రివర్ కమ్ క్రూజ్ పేరుతో శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ లాంచ్.. 80 మంది పర్యాటకులతో నాగార్జున సాగర్ నుంచి బయల్ద
ఒడిశాలోని (Odisha) ఝార్సుగూడ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. సుమారు 50 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ ఆకస్మాత్తుగా మహానదిలో (Mahanadi) బోల్తా పడింది. దీంతో నలుగురు మరణించారు.