12 మంది జాలర్లు గల్లంతు | జాలర్లు ప్రయాణిస్తున్న మర పడవను నౌక ఢీకొట్టడంతో తునాతునకలై 12 మంది గల్లంతయ్యారు. మంగళూరు తీర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
బంగ్లాదేశ్లో 27 మంది మృతిఢాకా, ఏప్రిల్ 5: ప్రయాణికులతో వెళ్తున్న లాంచీ.. సరుకు రవాణా నౌకను ఢీకొని నీటిలో మునిగిన ఘటనలో కనీసం 27 మంది మరణించారు. బంగ్లాదేశ్లో నారాయణ్గంజ్ జిల్లాలోని శీతలఖ్య నదిలో ఆదివారం �