షుగర్ వ్యాధి... ఈ పేరు వినని వారుండరు. ఇటీవల దాదాపు ఇంటికొకరైనా బాధితులు ఉంటున్నారు. ఇది నిరంతరం కంట్రోల్లో పెట్టుకోవాల్సిన దీర్ఘకాలిక వ్యాధి. ఇందుకోసం మధుమేహులు తరచుగా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంద
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతున్నా ఆచరణలో మాత్రం ప్రభుత్వ దవాఖానలకు వచ్చిన పేదలు అక్కడ వసతులు లేక, పరీక్షలకు సంబంధించిన పరికరాలు పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్న �
లేబర్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వ వైద్య పరీక్షలు చేస్తామని రామాయంపేట సీహెచ్సీ వైద్య సిబ్బంది దేవేందర్, ప్రమోద్ తెలిపారు. రామాయంపేటలోని సీహెచ్సీ దవాఖానలో శిబిరం ఏర్పాటు చేసి లేబర్ కార్డు ఉన్నవారి�
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులకు రక్త పరీక్షలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవం సందర్భంగా భద్రాచలం ఐటీడీ�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ను ప్రారంభించింది. ఈ కేంద్రాల్లో రక్త, మూత్ర, థైరాయిడ్, లివర్, కిడ్నీ, హార్మోన్, క్యాన్సర్ స్క్రీనింగ�
Blood Test | తన భర్త రక్త పరీక్షలు చేయించుకోవడంలేదని మనస్తాపం చెందిన ఓ భార్య పురుగుల మందు తాగి, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంటలో చోటుచేసుకుంది.
స్కానింగ్లు, చర్మాన్ని కత్తిరించి చేసే ఇన్వేసివ్ పరీక్షలు వంటివి లేకుండానే సులువుగా రోగ నిర్ధారణ జరిగే రోజులు మరెంతో దూరంలో లేవు. పేగులకు సంబంధించిన కొలరెక్టల్ క్యాన్సర్ నిర్ధారణకు చేసే రక్త పరీక్
బాల్యం బలహీనమవుతున్నది. పిల్లలను రక్తహీనత (ఎనీమియా) వెంటాడుతున్నది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 20 వేల మంది బాలబాలికల్లో రక్తం శాతాన్ని పరిశీలిస్తే.. కేవలం 29 శాతం మంది
‘రక్త పరీక్షలు చేయమంటే బయటకు వెళ్లమని చెబుతారు. ఏ మందులు ఆస్పత్రిలో లేవు.. బయటకు వెళ్లి తెచ్చుకోవాలంటారు. పిల్లలకు వేసే చుక్కల మందు కూడా బయటే తీసుకు రావాలంటారు. కనీసం ఎక్స్రే కూడా లేదని చెబుతారా?’ అంటూ కల�
మా బాబు వయసు ఏడు సంవత్సరాలు. రెండేళ్లుగా తరచుగా ముక్కు నుంచి రక్తం కారుతున్నది. రోజూ బాగానే ఉంటాడు. అనారోగ్య సమస్యలేవీ లేవు. అయినా హఠాత్తుగా రక్తం కారుతుంది.
ల్యాబ్ టెక్నీషియన్లు చేయాల్సిన పనిని తమతో చేయిస్తున్నారంటూ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ల్యాబ్ టెస్టుల కోసం రోగుల నుంచి రక్త, మూత్ర న మూనాల సేకరణ, ల్యాబ్లో అప్పగింత, రిపోర్టులను తీసుకొచ్చే బాధ
ఖమ్మం జిల్లాను డెంగీ వణికిస్తోంది. ఇంట్లో ఒక్కరికి వచ్చిన జ్వరం.. తరువాత ఆ ఇంట్లో ఉన్న అందరినీ మంచాన పడేస్తోంది. జిల్లాలో డెంగీ పాజిటివ్ కేసుల సంఖ్య 400 మార్క్కు చేరువ కావడం ప్రతి ఒక్కరినీ వణికిస్తోంది.
నేలకొండపల్లి మండలంలో జ్వరాల తీవ్రత తగ్గడం లేదు. ఇక్కడి ప్రభుత్వాసుపత్రికి బుధవారం కూడా 450కిపైగా రోగులు రావడం ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది. వారం రోజులుగా దాదాపుగా ఇంతే సంఖ్యలో రోగులు వస్తుండడంతో వైద్య
వరంగల్ ఎంజీఎం దవాఖానలో మళ్లీ కరెంట్ అంతరాయం ఏర్పడింది. దీంతో రోగులు, అటెండెంట్లు, వైద్యులు ఇబ్బందులకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.