రక్త క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి కాదని అత్యాధునిక వైద్య విధానం ద్వారా నయం చేయవచ్చని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ గణేష్ జైశెత్వార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో గ�
‘నేనొక క్రమశిక్షణ కలిగిన మోడల్ను. అయినా.. నా ఆరోగ్యం కాపాడుకోవడంలో మాత్రం భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని’ ప్రముఖ నటి, రచయిత లిసా రె చెప్పుకొచ్చారు. 37 ఏండ్లు ఉన్నప్పుడు బ్లడ్ క్యాన్సర్ బారినపడింద
బ్లడ్ క్యాన్సర్తో రెండేండ్లుగా పోరాడిన చిన్నారి అక్షిత చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నరసింహునిపేటకు చెందిన అన్నారపు మల్లయ్య-కరుణ దంపతుల
Blood Cancer | ‘అమ్మా రేపటినుంచి నాకు సమ్మర్ హాలీడేస్.. అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్దాం..’ అంటూ ఉత్సాహంగా వచ్చిన కొడుకు రాత్రయ్యే సరికి అత్యంత ప్రమాదకరమైన వ్యాధి క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తేలడంతో ఆ తల్లిదండ్రు�
ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడి ఏటా ఎన్నో కోట్ల మంది చనిపోతున్నారు. క్యాన్సర్ను ఆరంభ దశలో గుర్తించలేకపోతున్నారు. దీంతో క్యాన్సర్ ముదిరి చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే క్యాన్�
పేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు బ్లడ్ క్యాన్సర్ బారిన పడడంతో అల్లాడుతున్నది. ప్రాణాంతక రోగానికి చికిత్స చేయించేందుకు లక్షల్లో ఖర్చవుతుందని తెలిసి ఆందోళన చెం�
ముంబైకి చెందిన పరిశోధకులు బ్లడ్ క్యాన్సర్కు సరికొత్త చికిత్సను కనుగొన్నారు. బ్లడ్ క్యాన్సర్కు చెక్ పెట్టేందుకు జీన్ థెరపీని అభివృద్ధి చేశారు. సీఏఆర్ టీ-సెల్ థెరపీగా పిలుస్తున్న దీని ద్వారా భార
బ్లడ్ క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించేందుకు దేశంలో కొత్త చికిత్సకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) ఆమోదం తెలిపింది. బెంగళూరుకు చెందిన బయోటెక్ స్టార్టప్ అయిన
Devara | జూనియర్ దేవర సినిమా చూసే వరకు నన్ను బతికించండి అంటూ ఓ బ్లడ్ క్యాన్సర్ బాధితుడు వేడుకుంటున్నాడు. ఈ సందర్భంగా బాధిత యువకుడి తల్లి మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకును బతికించండి అని ఏపీ సీఎం �
Kapil Dev - Anshuman Gaikwad | బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న టీం ఇండియా మాజీ క్రికెట్ అన్షుమన్ గైక్వాడ్ ను ఆర్థికంగా ఆదుకునేందుకు బీసీసీఐ ముందుకు రావాలని లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు.