పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్కు చెందిన అథ్లెట్లు, ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధిస్తున్న భారత్.. తాజాగా ఆ జట్టు స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ఇన్స్టా ఖాతాలనూ బ్ల
Air India plane toilets mess | ఎయిర్ ఇండియా విమానంలోని టాయిలెట్లు అసౌకర్యంగా మారాయి. పాలిథిన్ బ్యాగులు, డైపర్లు, గుడ్డలు అడ్డుపడటంతో మూసుకుపోయాయి. టాయిలెట్లను వినియోగించలేని పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియ
Vikatan Website: తమిళ మీడియా సంస్థ వికటన్ వెబ్సైట్ను.. కేంద్రం బ్లాక్ చేసింది. దీంతో న్యాయ పోరాటం చేసేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తున్నది. ట్రంప్ను మోదీ కలిసిన అంశంపై వేసిన కార్టూన్ వివాదాస్పదం కావడంతో.. ఆ �
IndiGo Plane | ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన ఇండిగో విమానం (IndiGo Plane) ట్యాక్సీవే మిస్ అయ్యింది. రన్వే చివర వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ రన్వేను కొంతసేపు బ్లాక్ చేశారు. ఈ సంఘటన వల్ల పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర�
పదోతరగతి పరీక్షల షెడ్యూలే రాలేదు.. పరీక్షలు నిర్వహించనేలేదు.. ఫలితాలే వెలువడలేదు. కానీ పలు కాలేజీల్లో ఇప్పటికే 202425 ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు పూర్తయ్యాయి. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్లోని కార్పొరే�
Minister's Convoy Blocked with Cattle | తమ సమస్యను చెప్పుకునేందుకు మంత్రి కాన్వాయ్ను పశువులతో గ్రామస్తులు అడ్డుకున్నారు. (Minister's Convoy Blocked with Cattle) ఈ నేపథ్యంలో సుమారు 90 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని బర�
Iran internet blocked: హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా ఇరాన్లో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మహసా అమిని అనే ఓ మహిళ పోలీసుల దాడిలో మృతిచెందిన తర్వాత ఆ దేశంలో ఆందోళనలు మరింత ఊపందుకు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 8 యూట్యూబ్ ఛానళ్లకు బ్లాక్ చేసింది. దీంట్లో ఏడు భారత్కు చెందినవి కాగా, మరో పాకిస్థానీ ఛానల్ ఉంది. ఈ ఛానళ్లు నకిలీ, భారత్కు వ్యతిరేక కాంటెంట్ను ప్రసారం చేస్తున్న�
Sri Lanka | ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయిన శ్రీలంకలో (Sri Lanka)ప్రజా నిరసనలు ఉద్ధృతమయ్యాయి. దీంతో వాటిని నిలువరించడానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి అమలుచేస్తున్న ప్రభుత్వం.. తాజాగా సామాజిక మ�
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ భవనంలోకి ప్రవేశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ‘గో బ్యాక్ మినిస్టర్ ఆఫ్ స్టేట్-హోమ్, ఒడిశా’ అని రాసి ఉన్న ఫ్లకార్డులను ప్రదర్శించారు. టీచర్ మమితా మెహర్ హత్య కేసులో