WhatsApp: తమ యాప్ను రష్యా బ్లాక్ చేస్తున్నట్లు వాట్సాప్ ఆరోపించింది. అయితే ఎన్క్రిప్ట్ సేవలు ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ అందుబాటులో ఉంటాయని వాట్సాప్ చెప్పింది. రష్యా తీసుకున్న నిర్ణయాన్ని వాట్సాప్ �
రైతులు మండలకేంద్రంలో ని గ్రోమోర్ షాప్ వద్ద యూరియా కోసం రైతులు శనివారం ఆందోళనకు దిగారు. యూరియ కోసమని గ్రోమోర్ షాప్ కు వెళ్తే లిక్విడ్ పదార్థాలు కొంటేనే యూరియా ఇస్తామని కోర్రీలు పెడుతున్నారని, బ్లాక్ లో అ�
Cars Block Road | సుమారు 20కు పైగా కార్లతో రోడ్డును బ్లాక్ చేశారు. ఒక వ్యక్తి బర్త్ డేను వినూత్నంగా సెలబ్రేట్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది.
నడిరోడ్డుపై కారు పార్కింగ్ చేయడంతో.. ఆ దారిలో అత్యవసరంగా వెళ్తున్న అంబులెన్స్ ముందుకు పోయే పరిస్థితి లేక ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడో బీజేపీ నేత. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో చోట
Hindenburg-Jack Dorsey | ట్విట్టర్ ఫౌండర్ జాక్ డోర్సీ లక్ష్యంగా హిండెన్ బర్గ్ తాజా నివేదిక వెల్లడించింది. మోసపూరితంగా వ్యవహరిస్తూ ఇన్వెస్టర్లను జాక్ డోర్సీ పేమెంట్స్ సంస్థ బ్లాక్ తప్పుదోవ పట్టిస్తున్నదని ఆరోపించింద
నకిలీ పత్రాలతో ఇంటి నంబరు తీసుకున్న వారిపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతున్నది. నోటరీ పత్రాలతో జారీ అయిన ఇంటినంబర్లను గుర్తించి సంబంధిత వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేయ�
శ్రీవారి దర్శన టికెట్లను విక్రయించిన కాణిపాకం సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరుణ అనే ఉద్యోగిని సుపథం టికెట్లను సేవా టికెట్లుగా విక్రయించింది .
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్న ఓపెన్ నాలాలో వ్యర్థాలు, చెత్తాచెదారం పేరుకపోయి వరద నీరు సాఫీగా వెళ్లేందుకు వీలు లేకుండా దర్శనమిస్తుంది. వర్షాకాలంలో వరద నీరు రోడ్లపై పారకుండా ఉండేలా రోడ్డుకిరువైపులా
ఆదిసాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘బ్లాక్’. జి.బి.కృష్ణ దర్శకుడు. మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్ర ట్రైలర్ను సాయికుమార్ విడుదల చేశారు. ఈ చిత్రం ఈ నెల 28న విడుదలకానుంది. ద�
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమలో యంత్ర సామగ్రి వేలాన్ని నిలివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సీసీఐ భూ నిర్వాసితులు గురువారం ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్-నాగ్పూర్ రహదారిపై ఎడ్లబండ్లతో రాస్త
కేంద్రం వడ్లు కొనాల్సిందేనని టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, రైతులు డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేస్తున్నదని, వడ్లు కొనే వరకు పట్టువిడవబోమని, కొనేవరకు ఆందోళనలు మరింత ఉదృతం చేస్�
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పోగొట్టుకున్న డెబిట్ కార్డును బ్లాక్ చేయడం, అలాగే కొత్త డెబిట్ కార్డుని పొందే ప్రక్రియను సులభతరం చేసింది. ఎస్బీఐ వినియోగదారుల డెబిట్ కార్డు పోతే బ్లాక్ చేయడం, తిరిగి పొం�
వస్త్రధారణ, ఫ్యాషన్ విషయంలో తన అభిరుచుల మేరకు నడచుకుంటానని, ఇతరుల అంగీకారం కోసం ఆలోచించనని చెప్పింది శృతిహాసన్. ఫ్యాషన్ విషయంలో ఆది నుంచి ఈ సొగసరి ప్రత్యేక పంథాను ఫాలో అవుతుంటుంది. ముఖ్యంగా నలుపు వర్�