దేశంలో బీజేపీ హవా క్రమంగా తగ్గిపోతున్నది. గత పదేండ్లలో నాలుగైదు మినహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేశాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుండటం, మోదీ మేనియా పడిపోవడంతో ప్రతిపక్ష
హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. శనివారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. హర్యానాలో ఈసార
హర్యానాలో జరిగిన కాంగ్రెస్ సభలో సాక్షాత్తూ ఆ పార్టీకి చెందిన ఒక మహిళా నేత పట్ల మరొక నాయకుడు అనుచితంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
అక్రమ కట్టడాల పేరుతో పేద, మధ్య తరగతి కుటుంబాల ఇండ్లను కూల్చివేస్తున్న హైడ్రాకు సూపర్ పవర్స్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సును గవర్నర్ ఆమోదించడం వెనుక ఇద్దరు కేంద్ర మంత్రుల సహకారం ఉన
‘టాయ్లెట్ ట్యాక్స్'పై హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్లపై రూ.25 చొప్పున పన్ను వసూలు చేయాలని ఇచ్చిన నోటిఫికేషన్ను శుక్రవారం ఉపసంహరించుకుంది.
Harshvardhan Patil | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని బీజేపీకి ఆ పార్టీ నేత షాక్ ఇచ్చారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో తాను చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన కుమార్తె కూడా ఇదే స�
దేశంలోనే అతి పెద్ద పారిశ్రామికవేత్త, బీజేపీకి సన్నిహితునిగా పేరొందిన గౌతమ్ ఆదానీతో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కర్ణాటక ప్రభుత్వ సలహాదారు సునీల్ కనుగోలు రహస్యంగా భేటీ కావడం వెనుక అంత�
Ashok Tanwar | పలు పార్టీలు మారిన కాంగ్రెస్ మాజీ నేత తిరిగి సొంత గూటికి చేరారు. బీజేపీకి ప్రచారం నిర్వహించిన రెండు గంటల్లోనే ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలో కనిపించారు. రాహుల్ గాంధీ, ఇతర కీలక నేతల సమక్షంలో ఆ పా
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మ గాంధీ, లాల్ బహదుర్ శాస్త్రీల జయంతి సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
కర్ణాటక ముడా స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి కేటాయించిన 14 స్థలాలను ముడా అధికారులు వెనక్కి తీసుకున్నారు. ముడా కుంభకోణం నేపథ్యంలో, తనకు కేటాయించిన భూములను తిరిగి వె�
అక్కడ కయ్యం, ఇక్కడ వియ్యం అన్నట్టుగా రెండు ప్రధాన జాతీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని తెలంగాణలో రోజువారీ పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నివాసానికి అతి దగ్గర నుంచి ఓ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మొబైల్ ఫోన్ ద్వారా ఫొటోలు, వీడియోలు తీశారు. గమనించిన స్థానికులు వారిద్దరిని పట్టుకొని ప్రశ్నించారు.