కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన సిద్ధార్ధ విహార్ ట్రస్ట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి రెండుసార్లు స్థలాలు పొందిందని బీజేపీ నేత ఎన్ఆర్ నరేశ్ ఆరోపించారు.
Tirumala | సంచలనం సృష్టిస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఇప్పటివరకూ నోరు మెదపకపోవడంపై బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ధర్మా రెడ్డి కనిపించడం లేదని ఒక ఫ్ల
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) తిరుమల పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది. శుక్రవారం సాయంత్రం వైఎస్ జగన్ తిరుపతి చేరుకుంటారు. శనివారం ఉదయం 10.30 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
‘మేక్ ఇన్ ఇండియా’ అంటూ మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన కార్యక్రమం.. దేశీయ తయారీ రంగంలో ఏమాత్రం ఉత్సాహాన్ని నింపలేకపోయింది. 10 ఏండ్లపాటు ప్రచారం చేసినా.. ఫలితం శూన్యం. మోదీ హయాం కంటే జీడీపీలో తయారీ ర
Devendra Fadnavis | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ ప్రధాన ఓటర్లకు ఇష్టం లేదని తెలిపారు. లోక్స
KTR | కాంగ్రెస్ నేత కపిల్ సిబల్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కపిల్ సిబల్ వైఖరి చూస్తుంటే గురివింద గింజ మాదిరిగా ఉందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
తన దురుసు వ్యాఖ్యలతో నోరు పారేసుకున్న నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రైతులకు క్షమాపణ చెప్పారు. 2021లో కేంద్రం రద్దు చేసిన మూడు రైతు చట్టాలను తిరిగి తేవాలంటూ ఆమె ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద �
రైతు సాగు చట్టాల అమలు గురించి సినీ నటి , బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలన్నీ కంగనా రనౌత్ తీరుని తప్పుబట్టాయి. ఆమె వ్యాఖ్యలపై దేశవ�
సర్పంచ్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ..
Former AAP leader joins BJP | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ నేత ప్రవీణ్ కుమార్ బుధవారం బీజేపీలో చేరారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ స�
Arvind Kejriwal | ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన ఐదు ప్రశ్నలు సంధించారు. ఈడీ, సీబీఐతో బెదిరింపులకు దిగుతూ ఇతర పార�
Bank staffer dies in office | ప్రైవేట్ బ్యాంకులో పని చేసే మహిళా ఉద్యోగిని విధులు నిర్వహిస్తూ కుప్పకూలి మరణించింది. ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. అయితే అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్య�
Kangana Ranaut | బాలీవుడ్ క్వీన్గా పేరొందిన మండి (Mandi) లోక్సభ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి ఆమె హెడ్లైన్స్లోకి ఎక్కారు.
Adani | ఆప్త మిత్రుడు అదానీ కంపెనీలకు ఆర్థికంగా మేలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు మాత్రమే కాదు.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలు కూడా ఉవ్విళ్లూరుతున్నాయి. బీజేపీ పాల