మిత్రపక్షాలకు ప్యాకేజీలు ఇచ్చి అధికారాన్ని నిలుపుకునేందుకే బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ఎన్డీఏ మిత్రపక్షాలను మచ్చిక చేసుకునే ప్రయత్నమే కేంద్ర బడ్జెట్ అని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరో�
బీజేపీ ఐటీ విభాగం వైఖరి, దాని అధ్యక్షుడు అమిత్ మాలవీయ తీరుపై రచయిత రతన్ శార్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను ట్రోల్ చేస్తున్న బీజేపీ ఐటీ సెల్ వైఖరి తీవ్ర సమస్యగా మారిందని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు బీజేపీ మొండి చెయ్యి చూపడం సరికాదని, రాష్ట్రం నుంచి గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారో చెప్పాలని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బట్టు రాజశేఖర్ ప�
‘నా ఘర్ కే నా ఘాట్ కే’ అనేది హిందీ సామెత. తెలుగులో దీని అర్థం ‘రెంటికి చెడ్డ రేవడి’ అని. కేంద్ర బడ్జెట్ చూశాక తెలంగాణ పరిస్థితి అచ్చంగా అలానే తయారైంది.
అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించడం సర్వసాధారణం. కానీ, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన బడ్జె
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్పై తమకు ఎలాంటి ఆసక్తి లేదని కేటీఆర్ (KTR) అన్నారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్ అంటే తమ రాష్ట్రానికి నిధుల కేటాయింపులు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి ఉంటుంది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను మంగళవారం ప్రవేశపెట్టనున్నది. దీంతో వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిల�
కేంద్రంలోని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం 2024-25కు సంబంధించి నేడు ప్రవేశ పెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్ కోసం దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్నది. ఈ సారి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులుంటాయి? పేద, మధ్య తరగతికి దక్క�