సోషలిస్టునంటూనే అక్రమాలు వేల కోట్లు, వందల ఎకరాలు,గడీలను మించిన భవనాలు కులం, మతం పేరుతో సంస్కృతిపై దాడిచేస్తున్న బీజేపీ రాష్ర్టానికి బీజేపీ ఏం చేసింది ఎందుకు మీరందులో చేరారు? తెలంగాణపై బెంగాల్ తరహాలో కా
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లో సీఎంను మార్చినంత మాత్రాన బీజేపీ చేసిన పాపాలు మాసిపోవని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజ�
మంత్రి కొప్పుల ఈశ్వర్ | దేశాన్ని నాశనం చేసే పార్టీలో ఈటల రాజేందర్ చేరాడని, ఆత్మరక్షణ కోసం ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టాడని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం �
ఈటల రాజేందర్ | మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, కిషన్ రెడ్డి సమక్షంలో ఈటల
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నడు మాజీ మంత్రిపై మంత్రి కొప్పుల ఫైర్ వీణవంక, జూన్ 13: సమాజంలో వ్యక్తులు ముఖ్యం కాదని.. వ్యవస్థే ముఖ్యమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీతో
ఒక మంత్రిపై అవినీతి ఆరోపణలు రావడం, ఆయనను బర్తరఫ్ చేయడం, అతడు మరో పార్టీలోకి మారడం మొదలైన అంశాలపై నెల రోజులుగా చర్చ సాగుతున్నది. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన పార్టీలు ఆ నేతను చేర్చుకునేందుకు ఉత్సాహం చూప�
భూముల వేలంపై బండి సంజయ్ అడ్డగోలు వాదన పీఎస్యూల అమ్మకాలను మొదలుపెట్టిందే వాజపేయి ప్రభుత్వరంగ సంస్థల ఉనికి లేకుండా చేస్తున్న మోదీ ఇప్పటికే 145 సార్లు పెట్టుబడుల ఉపసంహరణ రాష్ర్టాల్లోని ఆస్తులనూ విక్రయి�
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి పరుగులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఇల్లందకుంట, జూన్ 12: కమ్యూనిస్టు భావాలున్న ఈటల రాజేందర్ బీజేపీలోకి ఎలా వెళ్తారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్ల�
నీవన్నీ కమ్యూనిస్టు భావాలే కదా మాజీ మంత్రిని ప్రశ్నించిన మంత్రి కొప్పుల జమ్మికుంట, జూన్ 11: రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక పదవులు, గౌరవాన్ని పొందిన ఈటల రాజేందర్.. టీఆర్ఎస్లో ఉంటూనే నష్టపరిచే కార్యక్రమాల