బీజేపీ తప్పుడు ప్రచారం | దళిత బంధు పథకానికి ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకే విపక్షాలు తప్పడు ప్రచారం చేస్తున్నాయని కరీంనగర్ నగర మేయర్ వై.సునీల్రావు అన్నారు.
Minister KTR : బీజేపీ దరఖాస్తు ఉద్యమంపై మంత్రి కేటీఆర్ సెటైర్ | బీజేపీ నేతలు తలపెట్టిన దరఖాస్తుల ఉద్యమంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ హామీ ఇచ్చిన రూ.15 లక్�
ఆత్మగౌరవం కాదు.. ఈటలది ఆత్మవంచన రాజేందర్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం.. చేసే పనికి మాటలకు పొంతన లేదు గెల్లు శ్రీనివాస్యాదవ్ వ్యక్తి కాదు ఒక శక్తి .. కేసీఆర్ బాటలో అనేక ఉద్యమాలు చేసిండు మా అందరి ఆశీస్సులు ఆయ
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో బీజేపీకి షాక్ తగిలింది. పంగిడిపల్లి గ్రామానికి చెందిన సుమారు 100 మందికి పైగా బీజేపీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పరకాల ఎమ్మెల్యే
హుజూరాబాద్ | బీజేపీ నేత ఈటల రాజేందర్కు ఆర్థిక మంత్రి హరీశ్ రావు అదిరిపోయే పంచ్ ఇచ్చారు. నాడు రైతు బంధు ప్రవేశపెడితే చప్పట్లు కొట్టిన చేతులే నేడు దళిత బంధు ప్రారంభిస్తుంటే గుండెలు బాదుకుంటున్నాయని ఎద్దే
ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్జమ్మికుంట, ఆగస్టు 13 : బీజేపీ దళిత వ్యతిరేకి అని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. దుర్మార్గమైన పార్టీకి ఇకడ స్థానం లేదని పేరొన్నారు. కరీంనగర్ జ�
అలాంటి పార్టీలో ఈటల చేరిండు ఏం చేసిండని ఆయనకు ఓటెయ్యాలి? మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ జమ్మికుంట, ఆగస్టు 10: ‘బీజేపీకి దళితులంటే పడదు. ఒక్క మాటలో చెప్పాలంటే దళితులను ఊచకోత కోసే పార్టీ బీజేపీ. అలాంటి పార్టీలో
న్యూఢిల్లీ: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సుప్రీంకోర్టు జరిమానా విధించింది. ఆ రెండు పార్టీలతో పాటు మొత్తం తొమ్మిది పార్టీలకు అత్యున్నత న్యాయస్థానం ఫైన్ వేసింది. తమ పార్టీ అభ్యర్థులపై ఉన్న నేర చ�
బీజేపీవి చిల్లర రాజకీయాలు మా మద్దతు టీఆర్ఎస్కే స్పష్టంచేసిన గండ్రపల్లి దళితులు ఈటల గడియారాలు పగులగొట్టి నిరసన జమ్మికుంట, ఆగస్టు 9: కానుకలు ఇచ్చి బీజేపీ నాయకులు తమను మభ్యపెట్టలేరని గండ్రపల్లి గ్రామ దళ�
జైపూర్ : కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ భవిష్యత్ బీజేపీలో చేరవచ్చని రాజస్ధాన్ బీజేపీ నేత ఏపీ అబ్ధుల్లాకుట్టి చేసిన వ్యాఖ్యలతో పైలట్ కాషాయ తీర్దం పుచ్చుకుంటారని మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. రా
ఎమ్మెల్యే సుమన్| తెలంగాణ దళితబంధు పథకం ఒక విప్లవమని, ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. దళితజాతిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీ�