హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.వాణీదేవి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్రావుపై వాణీదేవి గెలుపొందారు. వాణీ�
నల్లగొండ: ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతున్నది. కాంగ్రెస్ అభ్యర్థి రాముల్ నాయక్ ఎలిమినే�
కోల్కతా: తనను చంపడానికి బీజేపీ కుట్ర పన్నుతున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే తన భద్రతా అధికారి వివేక్ దూబేను ఎన్నికల కమిషన్ (ఈసీ) తొలగించిందన్నారు. మంగళవారం మెజి�
హైదరాబాద్: ‘తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదు. నిజామాబాద్లో సుగంధద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశాం’ అంటూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తో�
కుట్రలతో అడ్డుకోలేరు ఎన్నికల ప్రచారం నిర్వహించి తీరుతా: మమతా బెనర్జీ ఝాల్డా, మార్చి 15: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఏ కుట్రలూ తనను అడ్డుకోలేవని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని పశ్�
బీజేపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు మహబూబాబాద్, మార్చి 15: మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ నాయకులు దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నెల్లికుదురులో
ఎన్కౌంటర్ కేసులో కోర్టు తీర్పు ఉగ్రవాది ఆరిజ్ఖాన్కు ఉరి రూ.11 లక్షల జరిమానా 2008లో ఢిల్లీలో ఇన్స్పెక్టర్ శర్మను కాల్చి చంపిన ఆరిజ్ ఎన్కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు వెల్లడి న్యూఢిల్లీ, �
న్యూఢిల్లీ: నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుపై కమలనాథులు యూ టర్న్ తీసుకున్నారు. బోర్డును సాధిస్తామంటూ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లుదండుకున్న బీజేపీ నేతలు అసలు బోర్డులెందుకు..అలాంటివి ఏర్పాటు చేస�
లక్నో : బీజేపీ ఎంపీ కౌశల్ కిషోర్ కోడలు అంకిత ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆత్మహత్యాయత్నం చేశారు.అంకిత తీవ్ర నిర్ణయం తీసుకునేముందు వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె లక్నోలోని సివిల్స్ దవాఖానల�
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీకి ఒకరు షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీకి నిరాకరించారు. వయనాడ్ జిల్లాలోని మనంతవాడి సీటును ఎస్టీలకు కేటాయించారు. కాగా, పానియా
కోల్కతా: కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదేవిధంగా టీఎంసీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా పార్టీ అధినాయకత్వం నియమించింది. మాజీ ప్రధాన
గాయపడ్డ పులి చాలా ప్రమాదకరం గతంలోనూ నాపై ఎన్నో దాడులు ఎప్పుడూ ఎవరికీ తలవంచలేదు పుణ్యభూమి కోసం యుద్ధం తప్పదు వీల్చైర్లోనే మమత ఎన్నికల ప్రచారం రాష్ట్రమంతా అలాగే నిర్వహిస్తానని వ్యాఖ్య దాడి కాదు ప్రమ
రీవా: భూములను లాగేసుకుని, ప్రజల ఆకలిని సొమ్ము చేసుకునే వ్యాపారులు కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని బీకేయూ నేత రాకేశ్ సింగ్ టికయిత్ ఆరోపించారు. కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా మధ్