కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి మరింత రాజుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇవాళ నందిగ్రామ్లో నామినేషన్ దాఖల
వనపర్తి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల రుణాలు మాఫీ చేసి బ్యాంకులను ప్రైవేటుపరం చేశారు. కార్పొరేట్లు ఎగ్గొట్టిన రుణాలను పెట్రోల్, డీజిల్, గ్యాస్ల మీద భారం వేసి సామాన్య ప్రజల నుంచి కేంద్రం దో�
డెహ్రాడూన్: తానూ ముఖ్యమంత్రిని అవుతానని ఎప్పుడూ ఊహించలేదని ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి తీరథ్సింగ్ రావత్ పేర్కొన్నారు. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన తాను రాస్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంపిక
రాహుల్కు సింధియా ప్రశ్న న్యూఢిల్లీ, మార్చి 9: మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్లోనే కొనసాగిఉంటే ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి అయ్యేవాడని కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ చేసి�
జయశంకర్ భూపాలపల్లి : బీజేపీ అధికారం కోసం ఎంతకైనా దిగజారి నీచ రాజకీయాలకు పాల్పడుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.భూపాలపల్లి నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ సారథ్యంలోని పాలక తృణమూల్ కాంగ్రెస్ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐదుగురు సిట్టింగ్ తృణమూల్ ఎమ్మెల్యేలు సోమవారం బీజేపీలో చేర
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్కు చెందిన జ్యోతిరాధిత్య సింథియా ఒకప్పుడు కాంగ్రెస్ నేత. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు గత ఏడాది ఎన్నికయ్యారు. కాంగ్రెస్ను వీడిన జ్యోత�
కోల్కతా: బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఆదివారం బీజేపీ కండువ కప్పుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వర్గియా ఆయన్ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ‘నన్ను విషంలేని పా
ఉన్న ఒక్క రాష్ర్టాన్ని నిలుపుకొనే యత్నాల్లో కామ్రేడ్లు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గద్దెనెక్కిస్తాయని గంపెడాశ నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ కూటమి అధికార పక్షం వైఫల్యాలను ప్�
కోల్కతా: ఈ నెల 12 నుంచి తాను అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలుపెడుతానని ఇవాళ బీజేపీలో చేరిన ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీలో మీరు ఎలాంటి పాత్ర పోషించబోతున్నార
వరంగల్ అర్బన్ : తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర నష్టం చేస్తుంది. ప్రధాని మోదీ దేశాన్ని మూర్ఖంగా పాలిస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. వరంగల్ జిల్�
రామగిరి/తొర్రూరు/అమీర్పేట్, మార్చి 6: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు పెద్ద ఎత్తున సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్
ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే స్థాయి, అర్హత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి లేదు. విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చకుండా బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తున్నది. ములుగులో గిరిజన యూనివర్సిటీ, బయ�