అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ వివాదాస్పద నిర్ణయాలు సాంత పార్టీ బీజేపీలోనే వ్యతిరేకత న్యూఢిల్లీ, మే 27: భారతదేశ అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో రాజకీయ దుమారం రేగుతున్నది. దీనికి కారణం…
ముంబై : కరోనా కట్టడి చర్యలను పక్కనపెట్టిన కాషాయ పార్టీ 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలుపొందాలనే దానిపై కసరత్తు సాగిస్తోందని శివసేన ఆరోపించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్�
న్యూఢిల్లీ : కొవిడ్-19తో పోరాడలేని కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేసిన వారిపై విరుచుకుపడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ లో కొవిడ్ మరణా
సోనాలి గుహ | దీదీ నన్ను క్షమించండి.. మీరు లేకుండా జీవించలేను.. పార్టీలోకి తనను తిరిగి తీసుకోండి అంటూ ఆవేదనతో టీఎంసీ మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహ సీఎం
న్యూఢిల్లీ : తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకే కాషాయ పార్టీ నకిలీ టూల్ కిట్ ను ముందుకు తెస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. కొవిడ్-19 వ్యాప్తితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సాయం చేయాల్సిన స
ఇతర రాష్ర్టాల బాధితులకే 45% ఆక్సిజన్ ఆవిరి ఆ మేరకు కోటా పెంపుపై మాట్లాడరెందుకు? కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి రాష్ట్ర ప్రజల ప్రశ్న హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కరోనా వైద్య సహాయానికి సంబంధించి రాష్ర్టా�
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పలువురు బీజేపీ నాయకులపై సోషల్మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో 54 మందిపై పుణె నగర పోలీసులు కేసు నమోదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చే�