మంత్రి హరీశ్| రాష్ట్రంలో 90.5 శాతం జనాభా రేషన్ బియ్యం అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇలా 90 శాతానికిపైగా జనాభాకు పీడీఎస్ ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పార�
బీజేపీ శాసనసభా పక్ష భేటీలో ఎంపిక మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై తనయుడు యెడ్డీకి అత్యంత నమ్మకస్తుడు.. లింగాయత్ జేడీఎస్తో రాజకీయాల్లోకి వచ్చిన ఇంజనీర్ 2008లో బీజేపీలో చేరిక.. 3సార్లు ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో హో
ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లయిన రోజే వైదొలగిన కర్ణాటక సీఎం గవర్నర్గా వెళ్లను, క్రియాశీల రాజకీయాల్లోనే ఉంటానని వెల్లడి ముఖ్యమంత్రి రేసులో ప్రహ్లాద్ జోషి, బీఎల్ సంతోష్, సీటీ రవి బెంగళూరు, జూలై 26: కొన్ని �
నేడు తేలనున్న కర్ణాటక సీఎం భవితవ్యం అధిష్ఠానం నుంచి మెసేజ్ రాలేదన్న యెడియూరప్ప నేటితో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తి సీఎంగా బీఎల్ సంతోష్ ! బెంగళూరు/న్యూఢిల్లీ, జూలై 25: కర్ణాటక సీఎం మార్పుపై
కర్ణాటక సీఎం యెడియూరప్ప | ర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్పను ముఖ్యమంత్రి పీఠం నుంచి తొలగిస్తారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతూనే ఉంది. ఈ క్రమంలో కన్నడనాట అర్ధ శతాబ్దానికి పైగా రాజకీయాలను శాసించిన ఆయన జీవితం