కోల్కతా: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారులను ఉసిగొల్పడం ద్వారా బీజేపీ తనను బెదిరించలేదని తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జి స్పష్టంచేశారు. ఒక నేత విషయంలో బీజేపీ ఇదేపని చేసిందని, తన విషయంలో �
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరో నేత గుడ్బై చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత పోలింగ్కు కొద్ది రోజుల ముందు టీఎంసీ నేత, మాజీ ఎమ్మెల్యే దినేశ్ బజాజ్ పార్టీకి రాజీనామ�
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో తాను చాలా క్రీయాశీలంగా వ్యవహరిస్తానని గత నెల టీఎంసీకి రాజీనామా చేసి, ఇవాళ బీజేపీలో చేరిన సీనియర్ నేత దినేశ్ త్రివేది చెప్పారు.
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్కు చెందిన రాజకీయ కురువృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు దినేశ్ త్రివేది బీజేపీలో చేరారు. నెల క్రితం వరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ స�
పాత-కొత్త నేతల మధ్య విభేదాలతో సతమతం కోల్కతా, మార్చి 4: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని గద్దె దింపాలని ప్రయత్నిస్తున్న బీజేపీ… ఇంటి పోరుతో సతమతమవుతున్నది. తొలి దశ పోలింగ్కు మరో మూడు వారాలే ఉన్న నేపథ�
ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్షాల సెల్ఫ్గోల్ ప్రజల్లోకి బలంగా వెళ్లిన కేటీఆర్ ప్రకటన 1.32 లక్షల నియామకాలపై యువత సానుకూల స్పందన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడచూచినా ఇదే చర్చ సమాధానం చెప్పలేక ప్రతిపక్ష నేతల అగచ
హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్ రావుకు చిన్న చూపు అని మంత్రి హరీశ్రావు అన్నారు. నగరంలోని మల్కాజ్గిరిలో మంత్రి హరీశ్ రావు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని వర్గాలు
హైదరాబాద్ : కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని హెచ్చరించా�
ముంబై: ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు ఇచ్చే బీజేపీ నేతలే దేశభక్తులు కాదని మహారాష్ట్ర సీఎం సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన బీజేపీపై మండిపడ్డారు. స్వాతంత్ర్య పోరాటంలో శివసేన �
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోదీ కోల్కతాలో ర్యాలీ చేపడుతున్నారు. ఇందులో బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాల్గొనబోతున్నట్లు వా�
అహ్మదాబాద్: గుజరాత్లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్రూపానీ కాంగ్రెస్ పార్టీ గురించి కీ
మలప్పురం: కేరళకు చెందిన టెక్నోక్రాట్, మెట్రోమ్యాన్ శ్రీధరన్ అధికారికంగా బీజేపీలో చేరారు. గత రాత్రి కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ సమక్షంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన బీజేపీ తీర్ధం ప�