న్యూఢిల్లీ: నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. బెంగాల్ ఎన్నికల్లో 65 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో నలుగురు ఎంపీలు.. కేంద్రమంత్
పుణె, మార్చి 14: తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరిల్లో బీజేపీ ఓడిపోతుందని, అసోంలో మాత్రమే గెలిచే అవకాశాలున్నాయని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్ జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన పుణెలో విలేకరులతో మాట్
నిర్మల్ : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. జిల్లాలోని దిలావర్పూర్ మండలం గుండంపల్లిలో రైతువేదికను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడార
న్యూఢిల్లీ: కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకుగాను తమ పార్టీ 115 స్థానాల నుంచి బరిలో దిగనున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ తెలిపారు. మిగిలిన 25 అసెంబ్లీ స్థానాలను నాలుగు మిత్ర
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్నారు. ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల కేంద్రంలోని 140వ పోలింగ్ కేంద్రాన్ని ఆయన ఆకస్మి�
వాజపేయి బీజేపీకి ఇప్పటి బీజేపీకి పోలికే లేదు దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి ముప్పు మోదీ, షాపై యశ్వంత్ సిన్హా తీవ్ర విమర్శలు కోల్కతా, మార్చి 13: కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా శనివారం తృణమ�
బెంగాలీలకు రైతు నేత రాకేశ్ టికయిత్ పిలుపు నందిగ్రామ్లో కిసాన్ మహా పంచాయత్ పాల్గొన్న మేధాపాట్కర్ తదితరులు, రైతు నేతలు కోల్కతా, మార్చి 13: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పశ్చిమబెంగాల్ ప్
సువేందు అధికారి హల్దియా: టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి శుక్రవారం తన సిట్టింగ్ స్థానమైన నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన ఇక్కడ మమతతో పోటీ పడనున్న�
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దారుణం ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు నష్టం ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, మార్చి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): లాభాల్లో ఉన్న ఎల్ఐసీ, బ్యాంకులు, బీఎ
ప్రాధాన్యతా నంబరే ప్రధానం! సాధారణ ఎన్నికలకు పూర్తి భిన్నం ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రాధాన్యక్రమంలో అభ్యర్థులందరికీ ఓటువేసే అవకాశం చెల్లిన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ వస్తేనే విజయం ఏ ఎన్నికల్లోనూ ఫలితం 1తో తేలల�
న్యూఢిల్లీ: త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న రైతులు. ఐదు రాష్ట్రాలకు వెళ్లడానికి తాము ప్రత్యేక �
హైదరాబాద్, మార్చి 10, (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: బలహీనవర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను రాష్ట్రం నుంచి బహిష్కరించాలని మాదిగ జేఏసీ వ్యవస్థాపకు
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీఆర్ఎస్ ఫిర్యాదు హైదరాబాద్, మార్చి10 (నమస్తే తెలంగాణ): మతం పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని �
తిరుమల: బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్య స్వామి బుధవారం మధ్యాహ్నం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని తాడేపల్లిలోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుబ్రమణ్య �