BJP rule | గతంలో ఏ ప్రధాని కూడా మోదీలా దిగిజారి మాట్లాడలేదు. ఆర్థిక విధానల్లో బీజేపీ పూర్తిగా విఫలమైందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఫైర్ అయ్యారు.
KCR | మోదీ ప్రభుత్వ హయాంలో ఎవరికీ ఏం లాభం జరుగలేదని.. పెట్టుబడిదారులకు మాత్రం కాపలాకాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటూ గులాబీ దళపతి కేసీఆర్ విమర్శించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సంగారెడ్
KCR | బీజేపీ ఎప్పుడైనా దోపిడీదారులు, పెట్టుబడిదారుల పార్టీయే తప్పా.. అది పేదల పార్టీ కాదని.. వారికి ఏ మాత్రం లాభం చేయదని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన రోడ�
పదేళ్ల బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమయ్యాయని, పాలనలో నియంతృత్వం వచ్చేసిందని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ అగ్రనేత ప్రదీప్సింగ్ ఠాగూర్ అన్నారు.
Arvind Kejriwal | కేంద్రంలోని బీజేపీ సర్కారు మొదటి నుంచీ తనపై కక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తున్నదని, తన పాలనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నదని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో తనను పాఠశ�
ఒక్క ఈఎంఐ చెల్లించకపోతే వందలాది కాల్స్. రెండో ఈఎంఐ కూడా కట్టకపోతే ఇంటికి నోటీసులు, జప్తు చేస్తామంటూ బెదిరింపులు.. సామాన్యుల విషయంలో ఈ రేంజులో విరుచుకుపడే బ్యాంకులు.. కార్పొరేట్ల విషయంలో మాత్రం సైలెంట్�
ముప్పై ఏండ్ల కిందట మణిరత్నం దర్శకత్వంలో ‘దొంగ దొంగ’ అనే సినిమా ఒకటి వచ్చింది. గుర్తుందా! ఈ సినిమా ప్రారంభంలో కరెన్సీ ముద్రణాలయం నుంచి ముద్రించిన నోట్లను రైలులో తరలిస్తుండగా.. వాటిని దొంగలు ఎత్తుకెళ్తారు
Minister Errabelli | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశం అధోగతి పాలయిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) ఆరోపించారు.
Minister Errabelli | దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన కాంగ్రెస్, బీజేపీ పాలన వల్ల దేశం వెనుకబాటుకు గురయిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli ) విమర్శించారు.
Mallikarjun Kharge | దేశంలో పాల ధరలు పెరగడానికి బీజేపీ దుష్పరిపాలనే కారణమని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా ఉన్న భారత్.. బీజేపీ అస్తవ్�
బీజేపీ పాలనలో దేశ వ్యవసాయరంగం కుదేలవుతున్నది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధిరేటు నానాటికీ దారుణంగా దిగజారుతుండటమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతంగా ఉన్న ఈ వృద్ధిరేటు 2022-23లో 3.3 శాతా�