మీడియా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒకవైపు నుంచి కాదు, అన్నివైపులా. అసలు మీడియా ఉనికే ప్రమాదంలో పడుతున్నది. మీడియాను కరోనా ఆర్థికంగా దెబ్బతీస్తే వీధి రౌడీలు సైతం ప్రారంభిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ అస�
ప్రజాస్వామ్య చరిత్రలో మునుపెన్నడూ చూడని చీకటి దినాల్ని దేశ ప్రజలు చూస్తున్నారు. ప్రపంచానికి అన్నపూర్ణగా పిలిచే దేశంలో ఎన్నడూ చూడని విధంగా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.
మహాత్ముడి నేలపై మరుగుజ్జులు ప్రేలాపనలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో సోమవారం కేంద్ర విద్యుత్తు బిల్లు- పర్యవసానాలపై జరిగిన లఘు చర్చ సందర్భంగా సీ
40 శాతం జనాభా చేతిలో ఉన్న సంపద 19.8 శాతమే 22% మంది భారతీయుల సంపాదన రోజుకు రూ.160 ఐక్యరాజ్యసమితి వెల్లడి లింగ అభివృద్ధి సూచీలో ఆఫిక్రా దేశాల కంటే వెనుకబడిన భారత్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఆర్థికాభివృద్ధిలో భారత్�
హైదరాబాద్లో భారీ వర్షం పడి కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభిస్తే బీజేపీ నేతలు ప్రభుత్వంపై సోషల్మీడియాలో చేసే విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం వర్షాలకు రెండురోజులుగా బెంగళూరు మునిగిపోయే ఉన్నద�
మణిపూర్ ఎన్నికల సందర్భంగా అధికార బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. రాష్ట్రాన్ని ఈ ఐదేళ్లూ బీజేపీ అంధకారంలోకి నెట్టేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మణిపూర్ ఎన్నిక�