ఒకటికి రెండింతలు ఇస్తానని రూ. కోటి వసూలు చేసి చివరికి చేతులేత్తెసింది బీజేపీకి చెందిన ఓ మహిళా నాయకురాలు. దీంతో బాధితులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడికి గురువారం ఫిర్యాదు చేశారు.
Congress | యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడం తప్పేనని, ఇది సరైన పద్ధతి కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ మంగళవారం �
Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై(BJP office) కాంగ్రెస్ మూకలు దాడి చేయడంపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లా పేరును ఇందూరుగా మార్చాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
అన్నివర్గాల సంక్షేమమే మోదీ ప్రభుత్వ ధ్యేయమని, ఎన్డీయే ప్రభుత్వానికి దేశమంతా సమానమేనని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి రామదాస్ అథావలే అన్నారు. శనివారం మెదక్లోని బీజేపీ కార్యాలయాన్ని ఆయన స�
మెడికల్ అడ్మిషన్ల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఎన్ఎస్యూఐ కార్యకర్తలు శనివారం మెరుపు ధర్నాకు దిగారు.
Dharmapuri Arvind | రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలంగాణ రాష్ర్టాన్ని రోహింగ్యాలకు అడ్డాగా మార్చాలనుకుంటున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. రాష్ట్రంలో సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం), ఎన్
Kejriwal's arrest | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఏ పాత్ర లేని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ ఆప్ నేతలు శుకవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించా�
బీజేపీకి చెందిన పలువురు నేతలు వరుసగా సమావేశం అవుతున్నట్టు ఆ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్రెడ్డి ఒప్పుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి గెలిచే బలం లేదని పేర్కొన్నారు. పలువురు బీజేపీ అసంతృప్త నేతల
ప్రధాని మోదీ వరంగల్ పర్యటనకు ముందే బీజేపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి నర్సంపేటలోని బీజేపీ కార్యాలయంపై సొంత పార్టీ నేతలే దాడులు చేసి అద్దాలు, కుర్చీలు విరగ్గొట్టారు. సాక్ష్యాత్తు ఈ లొల్లి అంతా పార్టీ �
మధ్యప్రదేశ్లోని రేవాలో దశాబ్దాల క్రితం నిర్మించిన భోలేనాథ్ ఆలయాన్ని కూల్చేసేందుకు కొందరు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొని కూల్చివేతను అడ్డుకున్నారు.
కోల్కతా: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని హౌరాలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఆందోళనకారులు పోలీస్ వాహనా
హైదరాబాద్ : జనాభా ప్రాతిపదికన గిరిజన రిజర్వేషన్ బిల్లును తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లు తమ వద్దకు చేరలేదని కేంద్ర గిరిజనశాఖ సహాయ మంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల సూర్యాపేట �
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. గన్పార్క్లోని అమరవీరుల