దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కేక్ కట్ చేసిన మాదాపూర్ ఇన్స్పెక్టర్ జి.మల్లేశ్తో పాటు రాజేంద్రనగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ సంజయ్, పటాన్చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రావణ్లకు సంబంధించి
ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ (Konaseema) జిల్లా అమలాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి వద్ద లారీని ఆటో ఢీకొట్టింది. దీంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
తోటి విద్యార్థిని పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న క్లాస్ రిప్రజెంటేటివ్(క్లాస్ లీడర్)ను లెక్చరర్లు మందలించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన బెల్లంపల్లిలో కలకలం రేపింది.
శాసన మండలి సభ్యురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజును పురస్కరించుకొని హైదరాబాద్లో బుధవారం బీఆర్ఎస్ నాయకుడు ఆశిరెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ ఠాణాలో ఎస్సై ఆధ్వర్యంలో రౌడీ షీటర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయం తెలుసుకున్న జిల్లా పోలీస్ ఉన్నతాధికారి సదరు ఎస్సైని మందలిం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. బాపు పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు కేక
KCR birthday | బహ్రెయిన్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 70 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బహ్రెయిన్లోని అండాలస్ గార్డెన్లో ఎన్నారై బీఆర్ఎస్ సభ్యులంతా కేక్ కట్ చేసి కేసీఆర్కు జన్మదిన శుభాకా
మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా జడ్చర్లలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. శనివారం జడ్చర్లలో లక్ష్మారెడ్డికి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ �
రాజకీయంలో గెలిచినా.. ఓడినా.. నిరంతరం మక్తల్ ప్రజల వెన్నంటే తన చివరి శ్వాస వరకు ఉంటూ తపిస్తానని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం రామన్న జన్మదినం సందర్భంగా చిట్టెం దంపతులు మక్తల్�
Eagle | టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి ఈగల్ (Eagle). కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తూ అ�
Celebrations | దివ్యజనని శ్రీ శారదాదేవి(Sharada Devi) 171వ జయంతి వేడుకలు హైదరాబాద్ దోమల్గూడలోని శ్రీరామకృష్ణ మఠం(Ramakrishna Math) లో కన్నుల పండువగా జరిగాయి.