Pocharam Birthday | నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు,బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
Birthday Celebrations | నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్ ఇంటి వద్ద బాన్సువాడ ఎమ్మెల్యే , ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఆసిఫాబాద్లో ఎమ్మెల్యే కోవలక్ష్మి పుట్టిన రోజు వేడుక లు గురువారం ఘనంగా నిర్వహించారు. జి ల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో కోవ లక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్ర త్యేక పూజలు చేశారు.
Nizamabad | రోగులను పట్టించుకోకుండా దవాఖానలో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ను ప్రభుత్వం సస్పెం డ్ చేసింది. ఆమెపై విచారణకు ఆదేశించింది. వైద్యార
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో దారుణం చోటు చేసుకున్నది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను గాలికొదిలేయడం కలకలం రేపింది. అదే సమయంలో దవాఖానలోనే గ్రాండ్గా బర్త్డే వేడు�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా వికారాబాద్లో ఇది మరింత శ్రుతి మించుతున్నది.
మండలంలోని ఇస్సన్నపల్లి- రామారెడ్డి గ్రామాల్లో వెలసిన శ్రీ కాలభైరవస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐదురోజులపాటు ఉత్సవాలు కొనసాగగా.. ఆదివారం ఉదయం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయం నుంచి రథయా�
ఇసన్నపల్లి - రామారెడ్డిలో కొలువైన కాలభైరవ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అష్టమి తిథి సందర్భంగా స్వామి వారి జన్మదినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.
పుట్టినరోజు వేడుకల్లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి ఒకరు మృతిచెందారు. ఈ నెల 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భువనగిరికి చెందిన పాల్వాయి సుదర్శన్ రెడ్డి, గీత దంపత�
ఓ కాంగ్రెస్ నాయకుడు ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే బర్త్డే వేడుకలు జరుపుకొన్నాడు. మంచిర్యాల జిల్లా భీమారం పోలీస్ స్టేషన్ గేట్ ఎదుట శుక్రవారం స్థానిక కాంగ్రెస్ నాయకుడు గుడ్డు తిరుపతి జన్మదిన వేడుకల
రాష్ట్రంలో ఈ ఏడు నెలల కాలంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను తన వంతుగా ఆదుకుంటా.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భరోసా ఇచ్చారు.
దేశం గర్వించదగ్గ నాయకుడు కేటీఆర్ అని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి (Ashok Goud) అన్నారు. లండన్లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే శాఖ ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్