నిజామాబాద్ : తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బాన్సువాడలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక సరస్వతి దేవాలయంలో స్పీకర
పరిగి : పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పుట్టినరోజు వేడుకలు కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం హైదరాబాద్లోని స్వగృహంలో వేద పండితులు ఎమ్మెల్యే మహేశ�
సాధారణంగా పెంపుడు కుక్క, పిల్లికి పుట్టిన రోజు వేడుకలు చేయడం చూస్తుంటాం. తాజాగా ఈ లిస్ట్లో కోడి కూడా చేరింది. ఒక పెంపుడు కోడి పుంజుకు రెండో పుట్టిన రోజును దాని కుటుంబ సభ్యులు గ్రాండ్గా సెలబ్రేట్ చేశార�
ఉస్మానియా యూనివర్సిటీ : రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్కుమార్ జన్మదిన వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్య�
బేగంపేట్ : టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సమాచార ప్రసారాల వ్యవహారాల కమిటీ సభ్యుడు, రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభకులు జోగినపల్లి సంతోష్కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం పార్ట�
అమీర్పేట్ : కొవిడ్ భయాందోళనల నుండి వయోధికులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఈ క్రమంలో ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి కార్యనిర్వాహక కార్యదర్శి పెరమాండ్ల లింగమయ్య జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. వ
ముంబై : బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈనెల 5న జరిగిన తన సోదరి ఖుషి కపూర్ 21వ బర్త్డే పార్టీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇద్దరూ పింక్ కలర్లో ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రాంలో పో�
ఖైరతాబాద్ : పుట్టిన రోజు ఘనంగా సంబురాలు జరుపుకోవడం గొప్ప విషయం కాదని, పుట్టుకకు సార్థకత చేకూర్చు కునే పనులను చేసినప్పుడే జీవన సాఫల్యం లభిస్తుందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ
భూపాలపల్లి: దేశ సమైఖ్యత పట్ల ఎంతో దూర దృష్టి కలిగిన మహనీయుడు సర్ధార్ వల్లభ్భాయి పటేల్ అని భూపాలపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు కొనియాడారు. గురువారం రాష్ట్రీయ ఏక్ తా దివస్( సర్ధార్ వల్ల�
ఖమ్మం : ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీనివాసరెడ్డి నిండు నూరేళ్లు , ఆయురారోగ్యాలతో ఇలాంటి జ�
‘మహానటి’ చిత్రం ద్వారా జాతీయ అవార్డు సొంతం చేసుకొని భారతీయ సినిమా దృష్టిని ఆకట్టుకుంది అగ్ర కథానాయిక కీర్తిసురేష్. ప్రస్తుతం ఆమె మహిళా ప్రధాన చిత్రాలతో పాటు వాణిజ్య కథాంశాల్లో నటిస్తూ సత్తా చాటుతున్న
చంపాపేట : ప్రతి ఒక్కరు భక్తిభావాలు అలవర్చుకోవాలని తెలంగాణ రాష్త్ర తొలి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ఆయన 66వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా బుదవారం రాత్రి చంపాపేట పోచమ్మగడ్డలోని శ్రీ ప్రసన్నాంజ