Konda laxman Bapuji | ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్య్ర సమరంలోనే కాకుండా నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో, మొదటితరం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని కేయూ కంట్రోలర్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్ అన్నారు.
Konda laxman Bapuji | స్వాతంత్ర్య సమరయోధుడు దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను స్థానిక పద్మశాలి సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. సంఘ నాయకులు బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను పెగడపల్లి (Pegadapalli) మండలం సుద్దపల్లిలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పిం
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గట్టుప్పల్లో (Gattuppal) ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను కొనియాడారు. లక్ష్మణ బాపూజీ బాటలో నేటి యువతర�
తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji) అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, చేసిన త్యాగం మరువలేనిదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ తొలి తరం ఉ
చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం, మహనీయుల చరిత్రను ప్రజలకు తెలియజేయాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం తెలంగాణ వీరనారీ చాకలి ఐలమ్మ 130వ జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహి�
పాలకులు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడి గెలవాలనే ప్రజాస్వామిక స్ఫూర్తిని చిట్యాల ఐలమ్మ తెలంగాణ సమాజానికి అందించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ (Chakali Ilamma) జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. ధీరత్వానికి, తెలంగాణ నేల పోరాట పటిమకు ఐలమ్మ ప్రతీక అన్నారు.
తెలంగాణ తొలిపొద్దు కాళోజీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. నిరంకుశత్వం, అరాచక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తారని చెప్పారు. తెలంగాణ ప్రజల్లో చైతన్యం రగిల్చిన మహా మనిషి అని చెప్పారు
‘నా అంతరంగపు ఆకాశం నిండా శ్రావణార్ద్ర మేఘ పంక్తిలా సానుభూతి నిండుకుంటుంది’ అంటాడు మల్లావఝల సదాశివుడు. కవి హృదయం వానకాలం మబ్బులా, కవి కలం వజ్రాయుధంలా ఉండాలి. చిత్త ద్రవీభవన స్థితి నుంచే నిజమైన సృజన మొలకె�
Anna Bhau Sathe | ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో అన్నా బావ్ సాటే ఒక 105వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సాహిత్య సామ్రాట్ అన్న బావ్ సాటే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించి... జెండాను ఎగిరేశారు.