‘నా అంతరంగపు ఆకాశం నిండా శ్రావణార్ద్ర మేఘ పంక్తిలా సానుభూతి నిండుకుంటుంది’ అంటాడు మల్లావఝల సదాశివుడు. కవి హృదయం వానకాలం మబ్బులా, కవి కలం వజ్రాయుధంలా ఉండాలి. చిత్త ద్రవీభవన స్థితి నుంచే నిజమైన సృజన మొలకె�
Anna Bhau Sathe | ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో అన్నా బావ్ సాటే ఒక 105వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సాహిత్య సామ్రాట్ అన్న బావ్ సాటే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించి... జెండాను ఎగిరేశారు.
Johannesburg | తెలుగు భాషకు విశిష్ట సేవలందించిన గిడుగు వెంకట రామమూర్తి జయంతిని సంద్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని దక్షిణాఫ్రికాలోని జొహెన్స్బర్గ్లో ఘనంగా నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను సోమవారం గౌడ కులస్తులు ఘనంగా నిర్వహించారు. కొలనూరు గ్రామంలో గౌడ కులస్తులు పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వే�
KV Krishna swamy | నగరంలో కృష్ణ స్వామి ముదిరాజ్ 132వ జయంతి పురస్కరించు కొని ఆయన చత్ర పటానికి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Bhaktha Markendeya swamy | రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని పద్మశాలి సంఘం వారు భక్త మార్కండేయ స్వామి జయంతి వేడుకలను శనివారం నారాయణ పేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ధన్వాడ పద్మశాలి సంఘం సారథ్
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను నిజం చేస్తూ, వారి స్ఫూర్తిని కొనసాగించడమే వారికి మనమందించే ఘననివాళి అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంచేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను నిజం చేస్తూ, వారి స్ఫూర్తిని కొనసాగించడమే వారికి మనమందించే ఘననివాళి అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంచేశారు.
అన్నా భావు సాటే (Anna Bhau Sathe) సేవలు చిరస్మరణీయమని పోతంగల్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యాదవ రావు అన్నారు. శుక్రవారం అన్న భావు సాటే 105వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోనీ బస్టాండ్ వద్ద భావు సాటే చిత్రపటానికి పూలమా�
అక్షర యుద్ధం చేసి, ధిక్కార స్వరం వినిపించిన వైతాళికుడు దాశరథి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రుద్రవీణ, అగ్నిధార వంటి కావ్యాలతో ప్రజల్లో చైతన్యం నింపారని చెప్పారు.
సాయుధపోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు దాశరథి కృష్ణమాచార్య అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఆయన ఇచ్చిన నా తెలంగాణ కోటి రత్నాల వీణ నినాదం నేటికీ స్ఫూర్తి నిస్తుందన్నారు.
తెలంగాణ నీటిపారుదల పితామహుడిగా పేరొందిన సుప్రసిద్ధ ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. ప్రభుత్వ తీరుపై రాష్ట్ర ఇంజినీర్లు తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తు
తెలంగాణ బిడ్డల ఇంజినీరింగ్ ప్రతిభకు తార్కాణం నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ నీటిపారుదల రంగానికి విశేషమైన సేవలందించిన గొప్ప ఇంజినీర్ అని చ
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఆద్యుడు, ఇరిగేషన్ రంగంలో ప్రఖ్యాత ఇంజినీరు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ చెరగని ముద్ర వేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఘనంగా ని