సామాజిక న్యాయం, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తొలి ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ అసమాన పోరాటం చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.
చారిత్రిక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయ కుడా గార్డెన్లో దేవర విష్ణువర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో 5వ కాకతీయ రాజైన ప్రతాపరుద్రుని జయంతి ఉత్సవం నిర్వహించారు.
ఆర్థిక అసమానతలు, శ్రమ దోపిడీలాంటి తీవ్రమైన సామాజిక సమస్యల్ని కవిత్వంలో చెప్పిన కవి అలిశెట్టి ప్రభాకర్ అని బీఆర్ఎస్ యూఎస్ఎ చైర్మన్ మహేష్ తన్నీరు పేర్కొన్నారు.ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి సం
Swami Vivekananda | ఇనుప కండరాలు.. ఉక్కు నరాలు.. వజ్ర సంకల్పం అంటూ స్వామి వివేకానంద చేసిన బోధనలు నేటి యువతకు ఎంతో అత్యవసరమైనవని పలువురు వక్తలు అన్నారు.
Swami Vivekananda | వివేకానందుడు యువతను మేల్కొల్పి సన్మార్గంలో నడిపించిన మహనీయుడని.. ఆయన బోధనలతో జాతీయ సమైక్యత, మత సామరస్యాన్ని పెంపొందించారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు, యువజన సంఘాల సమితి మెదక్ జిల్లా మాజీ అ�
Savitribai Phule | అక్షరజ్ఞానం లేని మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. కుల, మత, లింగ భేదాలను త్రోసిపుచ్చి సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం నేటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నార�
Savitribai Phule | మహిళా విద్యకు పునాది వేసి అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయురాలు సావిత్రి బాయి ఫూలే అని మాజీ మంత్రి, అసెంబ్లీలో డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
Sardar Patel | స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లబాయి పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి నేడు (birth anniversary).