పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ గుడి ఆవరణలో బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం , సామాజిక రాజకీయ సమానత్వం కోసం పోరాడిన యోధుడు స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 375వ జయంతి వేడుకలు
మస్కట్ నుంచి ముంబైకి గురువారం బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. థాయలాండ్కు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలికి పురిటి నొప్పు లు మొదలవ్వటంతో, విమాన సిబ్బంది వెంటనే స్పం
రాణి అహిల్యా భాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలు హుజూరాబాద్ పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కన్యకాపరమేశ్వరి దేవాలయంలో హారతి కార్యక్రమం నిర్వహించి, పురోహితులను సన్మానించారు.
Karnataka | ఉచిత పథకాల హామీలతో అధికారంలోకి వచ్చిన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం పెంపుపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ప్రజలపై భారం మోపుతున్నది. బస్సు టిక్కెట్లు, వాటర్ బిల్లులను భారీగా పెంచింది. త�
‘నేడు సూర్యాస్తమయం సాయంత్రం 6.24 గంటలు’ అని పత్రికలో చది వా. అయితే, సూర్యాస్తమయాన్ని కచ్చితంగా ఎలా నిర్వచిస్తారు? పడమటి కొండల్లోకి సూర్యు డు జారుకోడానికి సిద్ధమైన క్షణాన్ని సూర్యాస్తమయం అంటారా? లేక అప్పటి�
ఒక మహిళకు రెండు గర్భాశయాలు ఉండటమే అరుదు. కొన్ని కోట్లమందిలో ఒక మహిళకు ఇలాంటి అరుదైన పరిస్థితి ఉంటుంది. అయితే అమెరికాకు చెందిన ఓ మహిళ రెండు గర్భాశయాల ద్వారా రెండు వేర్వేరు రోజుల్లో కవలలకు జన్మనిచ్చింది. ఇ�
Calf Resemblance To Lion | ఆవు ఈనిన దూడ సింహాన్ని పోలి ఉన్నది (Calf Resemblance To Lion). దాని ముఖం, శరీరం, కాళ్లు, తోక వంటివి సింహం పిల్ల మాదిరిగా ఉన్నాయి. మృగరాజు మాదిరి రూపురేఖలున్న ఆ దూడ పుట్టిన అర గంటకే చనిపోయింది. ఈ విషయం సమీప గ్రామాలకు
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ నాయిక. కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ పతా
మాతాశిశు సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. తల్లీబిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, కార్పొరేట్ను తలదన్నేలా దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. అనుభవజ్ఞులైన వైద్యులతో సేవల�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా భార్య ములుగు జిల్లా అదనపు కలెక్టర్ త్రిపాఠి ప్రసవం కోసం చేరారు
అర్ధరాత్రి వేళ కదులుతున్న రైలులో ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండానే ఓ గర్భిణీకి పురుడు పోసి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడిన హౌస్ సర్జన్ స్వాతిరెడ్డిని పలువురు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
గౌహతి: జనాభా గణాంకాల డిజిటలైజేషన్ తర్వలో ప్రారంభమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆలస్యమైన ఈ ప్రక్రియను రానున్న జన గణనలో అమలు చేస్తామన్నారు. అలాగే జనన, మరణాల నమోదును జనాభా ల�
పుత్రోత్సాహంలో ఆనందపడుతున్నది హీరోయిన్ కాజల్ అగర్వాల్. మంగళవారం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. కొత్త ఇంటి సభ్యుడికి ఆమె కుటుంబ సభ్యులు సంతోషంగా ఆహ్వానం పలికారు. కాజల్ తైల్లెన వార్తను ఆమె సోదరి నిషా అ�