68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఈసారి జాతీయ పురస్కారాల కోసం 50 విభాగాల్లో 30 భాషల్లోని 450 చిత్రాలు పోటీ పడ్డాయి. వీటిలో 300 ఫీచర్ ఫిల్మ్స్ కాగా...150 నాన
Tarla Dalal Biopic | ‘వంటలక్క’ అంటే ‘కార్తీక దీపం’ సీరియల్ వంటలక్క అనుకునేరు. ఆమెకంటే పెద్ద వంటలక్క ఒకరున్నారు. నేటితరం కుక్లకు తను రోల్మోడల్. పాకశాస్త్ర ‘పద్మశ్రీ’ తరళా దలాల్ జీవితం సకల రుచుల సమాహారం. ఒక షెఫ్ �
వరుస విజయాలతో బాలీవుడ్లో అగ్రతారగా ఎదిగింది కియారా అద్వానీ. దక్షిణాది చిత్రాలు చేస్తూనే హిందీలో తన స్థానాన్ని కాపాడుకుంటున్నది. ఆమె తాజాగా ఓ స్విమ్మర్ బయోపిక్లో
Deepika Padukone | బాలీవుడ్లో మరో బయోపిక్ రాబోతోంది. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్, బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ తండ్రి ప్రకాశ్ పదుకోన్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ బయోపిక్ను నిర్మించబో
కథాంశాల ఎంపికలో కొత్తదనానికి, పాత్రలపరంగా ప్రయోగాలకు పెద్దపీట వేస్తుంటారు విలక్షణ కథానాయకుడు ధనుష్. దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక పంథా సృష్టించుకున్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల
సరళీకృత ఆర్థిక విధానాలకు శ్రీకారం చుట్టి నవభారత నిర్మాణంలో కీలక భూమిక పోషించారు తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావు. బహుభాషావేత్తగా, రాజకీయ దురంధరుడిగా పేరుగాంచిన ఆయన జీవితం
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఎంటర్టైన్మెంట్ రంగంలో తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. ఇప్పటికే సినిమాలతో టాప్ ప్రొడ్యూసర్స్లో ఒకరిగా మారిన అల్లు అరవింద్.. ఆహా అనే తెలుగు ఓటీటీతో అన్స్ట�
Bandla Ganesh | ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ సంచలన ప్రకటన చేశాడు. గబ్బర్ సింగ్, బాద్షా, టెంపర్ లాంటి చిత్రాలను నిర్మించి మంచి పేరు సంపాదించుకున్న బండ్ల గణేశ్.. గత కొద్ది సంవత్సరాల నుంచి సినిమాలకు దూ�
ఇండస్ట్రీలో బయోపిక్స్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పలువురు సినీ, క్రీడా,రాజకీయ ప్రముఖుల జీవితాలకు సంబంధించిన బయోపిక్స్ రూపొందాయి. ఇందులో క్రీడాకారుల బయోపి
తనదైన నటనతో ఎందరో మనసులలో చెరగని ముద్ర వేసుకున్న అందాల నటి సౌందర్య. ఆమె జీవితం తెరచిన పుస్తకం. చిన్నతనంలోనే పై లోకాలకు వెళ్లిన సౌందర్య ఎందరికో తీరని శోకాన్ని మిగిల్చింది. ఆమె బయోప�
“తలైవి’ చిత్ర నాన్ థియేట్రికల్ రైట్స్తో పెట్టుబడి మొత్తం తిరిగొచ్చేసింది. సినిమా విజయం పట్ల మా టీమ్ అంతా చాలా సంతోషంగా ఉన్నాం’ అని చెప్పారు విష్ణువర్ధన్ ఇందూరి. ఆయన నిర్మాణంలో కంగనారనౌత్ కథానాయి�
వినోబాభావే ఆరంభించిన భూదానోద్యమంలో ప్రథమ భూదాతగా చరిత్రకెక్కారు పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి. ఆయన అందించిన స్ఫూర్తితో భూదానోద్యమం మహాయజ్ఞంలా సాగింది. ఘన చరిత్ర కలిగిన భూదాన్ పోచంపల్లి �
మార్మిక ఆధ్యాత్మిక గురువుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నారు ఓషో. మలయాళ అగ్రకథానాయకుడు మోహన్లాల్…ఓషోను తన ఆధ్యాత్మిక గురువుగా చెబుతుంటారు. తాజాగా ఓషో జీవితంతో మోహన్లాల్ ఓ సినిమా చ�