కథాంశాల ఎంపికలో కొత్తదనానికి, పాత్రలపరంగా ప్రయోగాలకు పెద్దపీట వేస్తుంటారు విలక్షణ కథానాయకుడు ధనుష్. దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక పంథా సృష్టించుకున్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల
సరళీకృత ఆర్థిక విధానాలకు శ్రీకారం చుట్టి నవభారత నిర్మాణంలో కీలక భూమిక పోషించారు తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావు. బహుభాషావేత్తగా, రాజకీయ దురంధరుడిగా పేరుగాంచిన ఆయన జీవితం
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఎంటర్టైన్మెంట్ రంగంలో తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. ఇప్పటికే సినిమాలతో టాప్ ప్రొడ్యూసర్స్లో ఒకరిగా మారిన అల్లు అరవింద్.. ఆహా అనే తెలుగు ఓటీటీతో అన్స్ట�
Bandla Ganesh | ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ సంచలన ప్రకటన చేశాడు. గబ్బర్ సింగ్, బాద్షా, టెంపర్ లాంటి చిత్రాలను నిర్మించి మంచి పేరు సంపాదించుకున్న బండ్ల గణేశ్.. గత కొద్ది సంవత్సరాల నుంచి సినిమాలకు దూ�
ఇండస్ట్రీలో బయోపిక్స్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పలువురు సినీ, క్రీడా,రాజకీయ ప్రముఖుల జీవితాలకు సంబంధించిన బయోపిక్స్ రూపొందాయి. ఇందులో క్రీడాకారుల బయోపి
తనదైన నటనతో ఎందరో మనసులలో చెరగని ముద్ర వేసుకున్న అందాల నటి సౌందర్య. ఆమె జీవితం తెరచిన పుస్తకం. చిన్నతనంలోనే పై లోకాలకు వెళ్లిన సౌందర్య ఎందరికో తీరని శోకాన్ని మిగిల్చింది. ఆమె బయోప�
“తలైవి’ చిత్ర నాన్ థియేట్రికల్ రైట్స్తో పెట్టుబడి మొత్తం తిరిగొచ్చేసింది. సినిమా విజయం పట్ల మా టీమ్ అంతా చాలా సంతోషంగా ఉన్నాం’ అని చెప్పారు విష్ణువర్ధన్ ఇందూరి. ఆయన నిర్మాణంలో కంగనారనౌత్ కథానాయి�
వినోబాభావే ఆరంభించిన భూదానోద్యమంలో ప్రథమ భూదాతగా చరిత్రకెక్కారు పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి. ఆయన అందించిన స్ఫూర్తితో భూదానోద్యమం మహాయజ్ఞంలా సాగింది. ఘన చరిత్ర కలిగిన భూదాన్ పోచంపల్లి �
మార్మిక ఆధ్యాత్మిక గురువుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నారు ఓషో. మలయాళ అగ్రకథానాయకుడు మోహన్లాల్…ఓషోను తన ఆధ్యాత్మిక గురువుగా చెబుతుంటారు. తాజాగా ఓషో జీవితంతో మోహన్లాల్ ఓ సినిమా చ�
నీరజ్ చోప్రా.. ఇప్పుడు ఇతనిని ఇండియన్ సూపర్ స్టార్గా వర్ణిస్తున్నారు. 23 ఏళ్ల వయస్సులో పసిడితో భారత క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరదీశాడు. టోక్యో ఒలింపిక్స్లో ట్రాక్ అండ్ ఫీల్డ్లో భార�
స్వాతంత్య్ర సమరయోధుడు వినోబా భావే ఆరంభించిన భూదానోద్యమంలో వందల ఎకరాలు దానం చేసి నాడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి. ఆయన జీవిత చరిత్ర వెండితెర దృశ్యమానం కాబో�
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రయాత్ర నేపథ్యంలో ఆనందో బ్రహ్మ దర్శకుడు మహి వి రాఘవ యాత్ర అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 2019 ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతమైన చిత్రంగా నిల�
అలనాటి అగ్రనాయిక మధుబాల జీవితకథలో నటించాలన్నది తన చిరకాల స్వప్నమని చెప్పింది కియారా అద్వాణీ. కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్లో తనకు ప్రవేశముందని, ఈ ఆటలకు సంబంధించి తనలో ఉన్న నైపుణ్యాల్ని వెండితెరప�
తన బయోపిక్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ నటిస్తే బాగుంటుందని ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్కు సిద్ధమవుతున్న సింధు.. గురువారం ఓ ఇంటర్వ్యూలో తన మ�