జైపూర్: మృతదేహంతో నిరసనలు చేపట్టడాన్ని నిషేధిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఓ బిల్లును తీసుకొచ్చింది. ఉల్లంఘించిన వారికి రెండేండ్లు జైలు శిక్ష విధించేలా బిల్లులో నిబంధనలు పొందుపరిచారు.
12-Hour Shift Bill | కొత్త చట్టం ప్రకారం కార్మికులు వారంలో నాలుగు రోజులపాటు 12 గంటల చొప్పున పని చేసి మిగతా మూడు రోజులు వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. లేదా ఆ రోజుల్లో చేసిన పనికి ఓవర్ టైం డ్యూటీ కింద అదనంగా వేతనం పొందవచ�
మహిళలు గళమెత్తారు. తమకు జరుగుతున్న అన్యాయంపై కన్నెర్ర చేశారు. మూడు దశాబ్దాలుగా మహిళా బిల్లును తొక్కిపెట్టిన కేంద్రం తీరుకు నిరసనగా జంతర్మంతర్ వేదికగా చేపట్టిన ఒక రోజు నిరసన దీక్షలో తమ సత్తా చాటారు. భా
విద్యార్థుల ప్రయోజనార్థం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల ఖాళీల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు బిల్లును తక్షణమే ఆమోదించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వ
అది 2014 ఫిబ్రవరి 18.. తెలంగాణ కొత్తచరిత్రకు నాంది పలికిన రోజు. ఏపీ పునర్వ్యస్థీకరణ బిల్లును లోక్సభ ఆమోదించిన పవిత్రమైన రోజు.. ఆ వెనువెంటనే రాజ్యసభ కూడా ఫిబ్రవరి 20న బిల్లును ఆమోదించింది
Restaurant | రెస్టారెంట్లకు వచ్చే వాళ్లలో చాలామంది మర్యాదగానే ప్రవర్తిస్తారు. కానీ కొంతమంది ఒక్కోసారి హద్దు మీరుతుంటారు. అందుకే తన రెస్టారెంట్కు వచ్చే వాళ్లంతా సిబ్బందితో కూడా మర్యాదగా ప్రవర్తించేలా చేయాలన�
ఎస్ఎన్డీపీ చేపట్టే నాలా పనులకు నిధుల కొరత గానీ, బిల్లుల చెల్లింపులో జాప్యంగానీ ఏమీ లేదని జీహెచ్ఎంసీ తెలిపింది. నగరంలో వరద ముంపు నివారణకు రూ.985 కోట్లతో 60 పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు
రాష్ట్రంలో అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అటవీ విద్య, పరిశోధన, విస్తరణ కోసం ప్రత్యేక వర్సిటీని ఏర్పాటు చేయాలని, దాన్ని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి
పౌరుల డాటా రక్షణ, గోప్యత అంశాలపై చర్చించడానికి పార్లమెంటరీ ప్యానల్ శుక్రవారం ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ), ట్విట్టర్ అధికారులతో సమావేశం కానున్నది. ఈ మేరకు వాటికి సమాచ
దేశంలోని ఉన్నత విద్య మొత్తాన్ని ఒకే సంస్థ పరిధిలోకి తేవాలన్న లక్ష్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఏడాదే ఆచరణలోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విద్యుత్తు సవరణ చట్టం-2021ను తీసుకురానున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ చేసిన ప్రకటనను తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) తీవ్ర
సోషల్మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవడానికి కేంద్రంలోని మోదీ సర్కారు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గత ఏడాది తీసుకొచ్చిన ఐటీ రూల్స్కు సవరణలను ప్రతిపాదించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను