లంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలలో భాగంగా అందిస్తున్న గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం నిజామాబాద్ జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.
Waqf Board, Bill | కంటేశ్వర్ ఏప్రిల్ 20 : వక్ఫ్బోర్డు చట్టంను సవరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు.
‘నీ ఇంటి మీటర్ నంబర్పై రూ.36వేల బిల్లు ఉంది. చెల్లించకుంటే కరెంట్ తీసేస్తాం అం టూ అధికారులు హెచ్చరించడంతో డబ్బులు చెల్లించాడు. ఆ తర్వాత అది నీ సర్వీస్ నంబర్ కాదని, నీ మీటర్పై రూ.1473 7 బాకీ ఉంది’ అని చెప్ప�
Mamata Banerjee: రేపిస్టులకు మరణశిక్ష పడేలా 10 రోజుల్లో అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఒకవేళ బిల్లుకు గవర్నర్ ఆమోదం దక్కపోతే, అప్పుడు తాము రాజ్భ
Shashi Tharoor : కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో జరిగిన దుర్ఘటనతో దేశం ఉలిక్కిపడింది. వైద్యరాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
Green card bill | అమెరికాలో నివసిస్తూ సుదీర్ఘకాలంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కీలక బిల్లు ఒకటి అమెరికా చట్టసభ ముందుకు వచ్చింది. కాంగ్రెస్ సభ్యుడు రిచ్ మెక్కోర్మిక్తో కలిసి ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ స
ఆయుష్మాన్ భారత్ (పీఎం-జేఏవై) పథకం అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదు. దేశ జనాభాలోని 40 శాతం మంది పేదలకు (2011 గణాంకాల ప్రకారం.. 58 కోట్ల మంది) ఈ స్కీమ్ కింద కవరేజీ అందిస్తామని కేంద్రం చెప్పినప్పటికీ, కేవలం 24 కోట్ల క�
అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రవేశపెట్టిన కుల వివక్ష నిరోధక బిల్లుపై ఇండో అమెరికన్లు, పలు హిందూ సంస్థలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని శాక్రమెంటోలో ఉన్న గవర్నర్ గెవిన్ న్యూసమ్ కార్యాలయ�
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అలాంటి భారతంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరుగాలి. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఓ బిల్లు కారణంగా ఎన్నికల నిర్వహణ లోపభూయి
న్యూఢిల్లీ: సినిమా పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది. పైరసీకి పాల్పడేవారికి మూడేండ్ల వరకు జైలు శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు.
జెరూసలేం: సుప్రీంకోర్టు అధికారాలను నియంత్రిస్తూ ఇజ్రాయెల్ పార్లమెంట్ సోమవారం వివాదాస్పద బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రజల ఆందోళనల నడుమే దీనిని ఆమోదించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, ఇందుకు సంబంధించిన బిల్లును రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే అడ్డుకోవాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్�