కారుకు ప్రమాదం జరిగినప్పుడు అందులో ఉండే ఎయిర్బ్యాగ్లు సంజీవనిలా ప్రయాణికుల ప్రాణాలు కాపాడతాయి. ఇదే విధంగా ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం జరిగినప్పుడు కూడా వారికి గాయాలు కాకుండా ఎయిర్బ్యాగ్లు ఎందుక
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు బారికేడ్లను ఢీకొట్టి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం బేగంపేట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పాత బోయిన్పల�
మండలంలోని ఏపూరు గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపూరు గ్రామానికి చెందిన సామ వెంకట్రెడ్డి కుమారుడు సామ సతీశ్(28) స్థానిక బంకులో పెట్రోల్�
మండలంలోని ఉప్పల్ భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని హెచ్పీ గ్యాస్ సిలిండర్ల లారీ సోమవారం సాయంత్రం ఢీకొంది. ఈ ఘటనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం దుబ్యాల గ్రామానికి చెంద
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా రాహుల్ ఆదివారం మో ప్రాంతంలో రాయల్ ఎన్ఫీల్డ్ను నడుపుతూ కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపారు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్ మరో బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బైక్పై వెళ్తున్న సందీప్ దారి ఇవ్వలేదు. బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేయగా అతడు మిడిల్ ఫింగర్ను పైకి చూపాడు.
న్యూఢిల్లీ: స్కూటర్ను రాసుకుంటూ బైక్పై వెళ్లిన వ్యక్తి, అతడితో ఉన్న మరో వ్యక్తిపై స్థానికులు దాడి చేసి దారుణంగా కొట్టారు. ఢిల్లీలోని పాలమ్ ప్రాంతంలో ఈ నెల 18న ఈ ఘటన జరిగింది. బైక్పై వెళ్తున్న �
హైదరాబాద్ : నో ఎంట్రీ నిబంధనను విస్మరించి పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే లోకి ప్రవేశించిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నట�
న్యూయార్క్ : డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మునిగితేలడం ఎంత ప్రమోదమో ఎన్నో ఘటనలు కండ్ల ముందు కన్పిస్తున్నా ప్రజల్లో మార్పు కనిపించడం లేదు. తాజాగా ఓ సైక్లిస్ట్ ఫోన్లో బిజీగా ఉండి రోడ్డు పక్కన పార్క్ చేసిన
సంగారెడ్డి : ట్రాఫిక్ ఉల్లంఘనలకుగాను ఓ బైకర్ చలాన్ల రూపంలో రూ.11,325 చెల్లించాడు. ఈ ఘటన సంగారెడ్డిలో మంగళవారం చోటుచేసుకుంది. సంగారెడ్డి పట్టణ పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా మంగళవారం వాహన తనిఖీలు చేపట్టా