Biker Snatches Woman’s Mangalsutra | సోషల్ మీడియా కోసం రీల్ చేస్తున్న మహిళకు బైక్పై వచ్చిన వ్యక్తి షాక్ ఇచ్చాడు. ఆమె మెడలోని మంగళసూత్రం గొలుసు లాక్కొని పారిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Biker Sets Free Dogs | మున్సిపల్ కార్పొరేషన్ వాహనంలో వీధి కుక్కలను తరలిస్తున్నారు. అయితే ఆ వాహనాన్ని అనుసరించిన బైకర్ బోను లాక్ తీశాడు. (Biker Sets Free Dogs) దీంతో ఆ వాహనంలోని కుక్కలు రోడ్డుపైకి దూకి తప్పించుకున్నాయి. ఈ వీడియో క�
Go Die Under A Bus | ఖరీదైన తన కారును బైకర్ ఢీకొట్టడంపై మాజీ ప్రధాని దేవెగౌడ కోడలు ఆగ్రహం వ్యక్తం చేసింది. బస్సు కింద పడి చచ్చిపో (Go Die Under A Bus) అంటూ అతడిపై రంకెలు వేసింది.
shocking video | ఒక బైకర్ చాలా వేగంగా చెక్పోస్ట్ దాటేందుకు ప్రయత్నించాడు. అయితే చేతిలోని హెల్మెట్తో పోలీస్ అతడ్ని కొట్టాడు. దీంతో ఆ పోలీస్తోపాటు బైక్పై ఉన్న జంట ఎగిరి రోడ్డుపై పడ్డారు. వారితోపాటు మరి కొందర�
Biker assaults Bus driver | ఒక వ్యక్తి ఆర్టీసీ బస్సులోకి ఎక్కి డ్రైవర్పై చేయిచేసుకున్నాడు. అంతటితో ఆగక డ్రైవర్ను కిందకు లాగి కొట్టాడు (Biker assaults Bus driver). దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Viral Video | బైక్ జారడంతో దానిని నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై పడ్డాడు. వెనుక వాహనాలు వస్తుండటాన్ని గమనించిన వెంటనే అతడు వేగంగా పక్కకు పరుగెత్తాడు. ఇంతలో ఒక లారీ వేగంగా అతడి బైక్ మీదకు దూసుకెళ్లింది. లారీ డ్రైవ�
కారుకు ప్రమాదం జరిగినప్పుడు అందులో ఉండే ఎయిర్బ్యాగ్లు సంజీవనిలా ప్రయాణికుల ప్రాణాలు కాపాడతాయి. ఇదే విధంగా ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం జరిగినప్పుడు కూడా వారికి గాయాలు కాకుండా ఎయిర్బ్యాగ్లు ఎందుక
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు బారికేడ్లను ఢీకొట్టి.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం బేగంపేట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పాత బోయిన్పల�
మండలంలోని ఏపూరు గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపూరు గ్రామానికి చెందిన సామ వెంకట్రెడ్డి కుమారుడు సామ సతీశ్(28) స్థానిక బంకులో పెట్రోల్�
మండలంలోని ఉప్పల్ భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని హెచ్పీ గ్యాస్ సిలిండర్ల లారీ సోమవారం సాయంత్రం ఢీకొంది. ఈ ఘటనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం దుబ్యాల గ్రామానికి చెంద
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా రాహుల్ ఆదివారం మో ప్రాంతంలో రాయల్ ఎన్ఫీల్డ్ను నడుపుతూ కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపారు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్ మరో బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బైక్పై వెళ్తున్న సందీప్ దారి ఇవ్వలేదు. బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేయగా అతడు మిడిల్ ఫింగర్ను పైకి చూపాడు.