రైలు పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతుండగా, రైలు ఢీకొనడంతో ముగ్గురు టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది.
Bihar | ఓ ముగ్గురు యువకులు రైల్వే ట్రాక్పై కూర్చొని పబ్ జీ ఆడుతుండగా.. వారిని రైలు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Nitish Kumar | ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో తిరిగి చేరేందుకు సీఎం నితీశ్ కుమార్కు తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు.
Prashant Kishor | బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఆదివారం సమావేశానికి పిలుపునిచ్చిన రాజ�
Train Passes Over | కదులుతున్న రైలు ఎక్కేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే పట్టుతప్పిన అతడు ప్లాట్ఫారమ్ నుంచి జారి రైలు పట్టాల వద్ద పడ్డాడు. దీంతో రైల్వే స్టేషన్లోని ప్రయాణికులు ఆందోళన చెందారు.
బ్రిటిషర్లు భారత దేశాన్ని విడిచి వెళ్లడానికి కారణం సత్యాగ్రహం కాదని, వారు జనం చేతుల్లో ఆయుధాలను చూశారని, పరిస్థితి ఏ స్థాయికైనా వెళ్లవచ్చునని గ్రహించారని బీహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ చెప్పారు.
బీహార్కు చెందిన ఒక విద్యార్థి హఠాత్తుగా కోటీశ్వరుడైపోయాడు. బ్యాంకు ఖాతాలోని సుమారు 87 కోట్ల నగదు నిల్వ అతడిని ఐదు గంటల పాటు కోటీశ్వరుడిగా ఉంచింది. విచిత్రమైన ఈ ఘటన బీహార్లోని ముజఫర్నగర్లో జరిగింది. త�
Teacher Kidnapped Forced To Marry | స్కూల్కు వెళ్తున్న టీచర్ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అతడ్ని గన్స్తో బెదిరించి కొట్టి గుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పెళ్లికూతురు ముస్తాబులో ఉన్న మహిళతో బలవంతంగా పెళ్లి చేశారు.
Newlywed Bride Cheats Man | బీజేపీ నేతను నవ వధువు మోసగించింది. అతడిని పెళ్లాడిన ఆమె లక్షల డబ్బుతో పారిపోయింది. ఆ మహిళకు మరో భర్త కూడా ఉన్నట్లు ఆ బీజేపీ నేత ఆరోపించాడు. మాయమైన నవ వధువుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Monkeys Fight Halts Trains | రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫారమ్పై రెండు కోతుల మధ్య ఫైట్ జరిగింది. రబ్బరు వంటి వస్తువును ఒక కోతి విసిరేసింది. విద్యుత్ ఓవర్ హెడ్ వైర్ను అది తాకింది. షార్ట్ సర్క్యూట్ కావడంతో పలు రైళ్లు ఆగి�
Man Kills Wife | కర్ణాటక రాజధాని బెంగళూరులో నివసించిన ఒక వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. మృతదేహాన్ని కాలువలో పడేశాడు. ఆరుగురు పిల్లలతో కలిసి సొంత రాష్ట్రానికి పారిపోయాడు. దర్యాప్తు చేసిన పోలీసులు బీహార్లో ఉన్న ఆ
Police Lathi Charge | సివిల్ సర్వీస్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. కంబైన్డ్ ప్రిలిమినరీ పరీక్ష సాధారణీకరణను వ్యతిరేకించారు. ఈ పరీక్షలో మార్పులు చేయవద్దని, పాతపద్ధతిలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీ
Wedding People Arrested | కొందరు వ్యక్తులు పెళ్లికి హాజరయ్యారు. మద్యం సేవించి డ్యాన్సులు చేశారు. అయితే ఆ రాష్ట్రంలో మద్యంపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లిలో మద్యం సేవించిన సుమారు 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.