Train- Inspection Trolley Collison | రైలు పట్టాలు తనిఖీ చేసే రైల్వే ట్రాలీని రైలు ఢీకొట్టింది. దీంతో ట్రాలీ భాగం రైలు ఇంజిన్లో ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ఒక రైల్వే కార్మికుడు మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు.
బీజేపీ-జనతాదళ్ యునైటెడ్ పాలిత బీహార్లో వంతెనల నాణ్యతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన ఓ బ్రిడ్జి ప్రారంభించి రెండు రోజులు కాకముందే దాని నట్లు, బోల్టులను కొందరు ప
Bride Calls Off Marriage | పెళ్లి తంతులో భాగంగా వధువు నుదుటపై సిందూర్ పెట్టే సమయంలో వరుడి చేయి వణికింది. దీంతో అతడు పిచ్చివాడని వధువు ఆరోపించింది. ఆ వ్యక్తితో పెళ్లిని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలు పోలీస్ స్�
Rahul Gandhi With Bihar Woman | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ఒక యువతి మాట్లాడింది. ఆయన మాదిరిగా తాను కూడా పెళ్లి చేసుకోబోనని చెప్పింది. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నానని ఆ మహిళ అన్నది. ఈ వీడియో క్�
Tejashwi Yadav | రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ (RJD) అగ్ర నాయకుడు, బీహార్ (Bihar) మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav)కు పెను ప్రమాదం తప్పింది.
Dead body mistaken | కూలీలైన ఇద్దరు వ్యక్తులు మరణించారు. అయితే వారి మృతదేహాలు తారుమారయ్యాయి. స్థానిక వ్యక్తి మృతదేహాన్ని బీహార్కు తరలించారు. పొరపాటును గుర్తించి వెనక్కి రప్పించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సి
Doctor Tied To Tree Assaulted | అత్యాచార బాధితురాలి తల్లికి చికిత్స చేయడంపై గ్రామస్తులు ఆగ్రహించారు. డాక్టర్ను చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గాయాల నుంచి రక్తం కారుతున్న �
కేంద్ర మంత్రి, లోక్ జన్శక్తి పార్టీ(రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బీహార్ ఎన్నికల బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ చీఫ్ విప్ అరుణ్ భార్తీ ఈ వ
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లోని ఔరంగాబాద్లో శుక్రవారం నిర్వహించిన ఒక బహిరంగ సభ ప్రధాని మోదీకి షాకిచ్చింది. నిర్వాహకులు సభా ప్రాంగణంలో 30 వేల కుర్చీలు వేయగా, సభకు పట్టుమని 400 మంది లోపే హాజరయ�
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరో పొరపాటు చేశారు. వేదికపై ఉన్న ప్రధాని పేరును ఆయన మరిచిపోయారు. మోదీని అటల్ బిహారీ వాజ్పేయి అని పిలిచారు. దీంతో సభకు హాజరైన వారు ఇది విని షాక్ అయ్యారు.
Dancers kidnap groom | వివాహ వేడుకలో డ్యాన్స్ చేసే బృందం పెళ్లి కుటుంబాలపై దాడి చేశారు. అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేశారు. చివరకు పెళ్లి మండపం నుంచి వరుడ్ని కిడ్నాప్ చేశారు.