బీహార్లో ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పూర్తి కావడం పట్ల ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఆదివారం సంతృప్తి వ్యక్తం చేశారు. 22 సంవత్సరాల తర్వాత బీహార్లో ఓటర్ల జాబితాను ‘సర్' ప్రక్షాళణ చేసింద�
Bihar elections | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) అన్ని విధాలుగా సిద్ధమైంది. నవంబర్ 22 లోగా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామ
Kanhaiya Kumar | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీహార్కు చెందిన పలువురు నేతలు నిప్పులు చెరుగుతున్నారు. సొంత కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. తాజాగా రేవంత్ రెడ్డిపై కాంగ్రె�
Bihar Elections | బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కసరత్తు పూర్తయ్యింది. దీంతో తుది ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ (ఈసీ) విడుదల చేసింది. సుమారు 38 లక్షల మేర ఓటర్ల సంఖ్య తగ్గింది. ముఖ్యంగా మ�
Tejpratap Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Laluprasad Yadav) పెద్ద కుమారుడు, ఆ రాష్ట్ర మాజీ మంత్రి తేజ్ప్రతాప్ యాదవ్ (Tejpratap Yadav) కొత్త పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ‘జనశక్తి జనతాదళ్ (Janshakti Janta Dal)’ పేరుతో కొత్త�
బీహార్లో అసెంబ్లీ గడువు మరో రెండు నెలల్లో ముగియనుంది. దీంతో ఎన్నికల ఏర్పాట్లను (Bihar Assembly Elections) కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది.
ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ బీహార్లో (Bihar Elections) రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కూటముల మధ్య సీట్ల పంపకాలు పూర్తికాకముందే ముఖ్యమంత్రి అభ్యర్థి (Chief Ministerial Face) ఎవరనే విషయమై విస్తృతంగా చర్చ నడుస్తున్నది.
ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అధికార బీజేపీ-జేడీయూ కూటమికి కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్యపక్షమైన ఎల్జేపీ(రాం విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ మళ్లీ షాక్ ఇచ్చారు.
బీహార్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ (Mahagathbandhan) కూటమిలో గందరగోళం నెలకొన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Elections) రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో ఆర్జేడీ (RJD) పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత తేజస్వీ య�
Pashupati Paras | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నాటికి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి (NDA alliance) విచ్ఛిన్నమవుతుందని అనిపిస్తోందని ‘రామ్విలాస్ లోక్ జనశక్తి పార్టీ (RLJP)’ ఛైర్మన్ పశుపతి పరాస్ (Pashupati Para) అన్నారు.
మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న బీహార్లో ప్రజల ఆగ్రహావేశాలను రగల్చడానికి ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. విపక్షాల సభలో తన తల్లిని ఎవరో దూషించారంటూ మోదీ కన్నీళ్లు పెట్టుకున�
ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో బీహార్ ఎన్డీఏ కూటమిలో సీట్ల లొల్లి ప్రారంభమైంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధిక సీట్లు (80) గెల్చుకున్నప్పటికీ, జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్ ము
కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) ప్లేట్ ఫిరాయించారు. బీహార్లో (Bihar) నేరాలు పెరిగిపోయాయని, శాంతి భద్రతతలు క్షీనించాయని రెండు రోజుల క్రితం సీఎం నితీశ్