బీహార్లో అసెంబ్లీ గడువు మరో రెండు నెలల్లో ముగియనుంది. దీంతో ఎన్నికల ఏర్పాట్లను (Bihar Assembly Elections) కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది.
ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ బీహార్లో (Bihar Elections) రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కూటముల మధ్య సీట్ల పంపకాలు పూర్తికాకముందే ముఖ్యమంత్రి అభ్యర్థి (Chief Ministerial Face) ఎవరనే విషయమై విస్తృతంగా చర్చ నడుస్తున్నది.
ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అధికార బీజేపీ-జేడీయూ కూటమికి కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్యపక్షమైన ఎల్జేపీ(రాం విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ మళ్లీ షాక్ ఇచ్చారు.
బీహార్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ (Mahagathbandhan) కూటమిలో గందరగోళం నెలకొన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Elections) రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో ఆర్జేడీ (RJD) పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత తేజస్వీ య�
Pashupati Paras | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నాటికి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి (NDA alliance) విచ్ఛిన్నమవుతుందని అనిపిస్తోందని ‘రామ్విలాస్ లోక్ జనశక్తి పార్టీ (RLJP)’ ఛైర్మన్ పశుపతి పరాస్ (Pashupati Para) అన్నారు.
మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న బీహార్లో ప్రజల ఆగ్రహావేశాలను రగల్చడానికి ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. విపక్షాల సభలో తన తల్లిని ఎవరో దూషించారంటూ మోదీ కన్నీళ్లు పెట్టుకున�
ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో బీహార్ ఎన్డీఏ కూటమిలో సీట్ల లొల్లి ప్రారంభమైంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధిక సీట్లు (80) గెల్చుకున్నప్పటికీ, జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్ ము
కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) ప్లేట్ ఫిరాయించారు. బీహార్లో (Bihar) నేరాలు పెరిగిపోయాయని, శాంతి భద్రతతలు క్షీనించాయని రెండు రోజుల క్రితం సీఎం నితీశ్
Tejashwi Yadav | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) కు కేవలం కొన్ని రోజుల ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఓటర్ల జాబితా (Voters list) ను సవరిస్తుండటంపై అభ్యంతరాలు రోజురోజుకు తీవ
CEC : బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోజురోజుకు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో విదేశీయులను గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం భారీగా ఓటర్లను తొలగించిం�
KTR | బీహార్లో జరుగుతున్న ఎన్నికల ఓటర్ల సవరణ ఇది మొదటిసారి కాదు. అయితే ఈసారి మాత్రం తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భారత ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? అన�
Bihar Elections | ఈ ఏడాది(2025) బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Election) జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఎన్నికల కమిషన్ (Election Commission) కసరత్తు చేస్తోంది.